తూర్పుగోదావరిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 19 మంది అరెస్ట్ తూర్పుగోదావరి, డిసెంబర్ 29: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలో కల్యాణ మండపంలో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపింది....
తన పేరుతో దందాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన మంత్రి వంగలపూడి అనిత సారిపల్లిపాలెం, డిసెంబర్ 29: తన పేరును ఉపయోగించి ఎవరైనా ఇసుక, భూ దందాలు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని...
గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ వైద్యం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ, డిసెంబర్ 29: గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు భీమ్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు మంత్రి...
తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖల విషయంలో వివక్షపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన గద్వాల, డిసెంబర్ 29: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడం పట్ల...
విద్యుత్ ఛార్జీలపై వైకాపా నిరసనలు అనవసరం: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ అసత్య ప్రచారం చేస్తూ రోడ్లెక్కుతున్న వైకాపా నాయకుల తీరును టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్రంగా...
నూతన సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల కఠిన ఆంక్షలు: సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరిక విజయవాడ నగర ప్రజల కోసం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక సూచనలు చేశారు. నూతన సంవత్సర వేడుకలు...
గోడౌన్ అద్దె వివాదం: పేర్ని నాని స్పందన మచిలీపట్నంలో తన భార్య జయసుధ పేరు మీద గోడౌన్ను అద్దెకు ఇచ్చిన విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. డిసెంబర్...
2025 నాటికి విజయవాడలో లక్ష సీసీ కెమెరాలు: డీజీపీ ద్వారకా తిరుమలరావు విజయవాడ: రాష్ట్రంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి 2025 మార్చి 31 నాటికి లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ...
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి: ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం ప్రతి తెలుగువారికీ గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన...
పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకలం: ఏపీ ప్రభుత్వం సీరియస్ సాలూరు: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కడ మండలాల్లో పర్యటన చేసిన సమయంలో...