Breaking News

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ మహోత్సవం

అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం అమరావతి,mar 10, నేటి తెలుగు పత్రిక: రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్...

కూటమి పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం

సంక్షేమం–అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం మంత్రి డా.డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి మంగళగిరి, mar 10, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో...

భారతి సిమెంట్‌కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జగన్ పాలన సాగించాడు: గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

ప్రకటనల ద్వారా సాక్షి సంక్షేమం కోసం వందల కోట్ల లబ్ధి చేకూర్చాడు• జగన్ చేసిన అప్పులతో ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతుంది• జగన్ ఆర్థిక విధ్వంసానికి కాగ్ నివేదికే సాక్ష్యం ఎన్టీఆర్...

ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ వచ్చే 10 ఏళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదన అమరావతి,...

పోలవరం పనులు వేగవంతం.. ప్రాజెక్టుల పూర్తి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం: మంత్రి నిమ్మల

ఏలూరు,mar 10: నేటి తెలుగు పత్రిక: పోలవరం లో సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో...

సచివాలయంలో సీఆర్డీఏ 59వ అథారిటీ సమావేశం.. భూ కేటాయింపులు, కన్వెన్షన్ సెంటర్‌పై చర్చ

నేటి తెలుగు పత్రిక,mar 10: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ 59వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి....

నులకపేటలో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభం.. మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

మార్చి 10, నేటి తెలుగు పత్రిక: మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65...

మాట ఇచ్చి నిలబెట్టుకున్న లోకేష్.. పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకం ప్రారంభం

Mar 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదవడ్లపూడి లో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని...

పేద బీటెక్ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేసిన గద్దె క్రాంతి కుమార్

విజయవాడ. మార్చి 10 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ల్యాప్‌టాప్ లేక ఇబ్బంది పడుతున్న నీరుడు కుందన్ కుమార్ పరిస్థితిని స్థానిక డివిజన్ నాయకులు గద్దె రామ మోహన్...

గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఘనంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

నేటి తెలుగు పత్రిక,mar 10: గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జనసేన పార్ట్y ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు నర్రెడ్ల అమ్మినాయుడు...