Breaking News

సంక్రాంతి కి పందెపు కోళ్ల హడావిడి ప్రారంభం

పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలకు ఆసక్తి ఉన్న పందెపురాయుళ్లు మేలు జాతి పుంజుల కోసం వెతుకులు ప్రారంభించారు. పందెపు కోళ్ల పెంపకం వృత్తిదారులు, కొనుగోలుదారులను ఆకర్షించేలా పుంజులను ప్రత్యేక...

24న వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటావిడుదల

వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటా విడుదలకు తేదీ నిర్ణయం తిరుమల:జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో జరగనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్...

ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్

ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్ ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. గత కొన్ని రోజులుగా ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారని...

పరిటాల సునీతని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

మాజీ మంత్రి పరిటాల సునీతని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కళ్యాణదుర్గం పట్టణం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , తన నివాసంలో వివాహానికి విచ్చేసిన మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే...

అమృతధార ప్రాజెక్ట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

|| Deputy Chief Minister who initiated the Amandaramis Project || సుస్థిరమైన నీటి వనరుల వినియోగంతో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేయడం కోసం, గ్రామీణ నీటిసరఫరా మరియు...

పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

ఏపీ పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం 297 ఖాళీల భర్తీకి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....

ఏపీకి శుభవార్త.. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్

ఏపీకి మరో శుభవార్త: కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. సాగరమాల 2 ప్రాజెక్టు...

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితం

జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితం హైదరాబాద్: జనవరి 1 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది....

తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ సోదాలు

తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ సోదాలు: లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పట్టుబాటు తిరుపతి: డిసెంబర్ 18తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. లంచం తీసుకుంటుండగా ఇన్‌స్పెక్టర్ బాలాజీని సీబీఐ...

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం హైదరాబాద్‌, డిసెంబర్ 18:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ...