Breaking News

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పరిశీలించేందుకు పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్ గారు. చెక్కి పై ఎక్స్పైరీ చూస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయి గ్రాట్యుటీని చెల్లించే విషయంపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు, గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్‌ను...

టీచర్స్ మీటింగ్ కి రెడీ అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మెగా విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కి రెడీ అవుతున్న ప్రభుత్వ పాఠశాలలు. బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

భారత్ లో ఇలా.. బంగ్లాలో అలా

భారత్ లో ఇలా.. బంగ్లాలో అలా: పవన్ కల్యాణ్ AP: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణ ప్రభు అరెస్ట్ పై పవన్ స్పందించారు. భారత్, బంగ్లాదేశ్ లో ని పరిస్థితులను పోల్చుతూ...

విజయసాయిరెడ్డి కి బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్

APకి చంద్రబాబు నాయకత్వం వహించలేరని, పవన్ ముందుకు రావాలని చేసిన ప్రతిపాదనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ’74 ఏళ్ల గాంధీజీ క్విట్ ఇండియాతో యావత్ దేశాన్ని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడపగా...

ఏపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ నాయ‌క‌త్వం వ‌హించాలి…

ఏపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ నాయ‌క‌త్వం వ‌హించాలి… విజ‌యసాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్‌! యువ రాష్ట్రం ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయ‌క‌త్వం వ‌హించ‌లేర‌న్న వైసీపీ నేత‌ రాష్ట్రానికి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు...

తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!!

తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!! టీవీఎస్‌ మోటార్స్‌ సహకారంతో ముందుకుపైలట్‌ ప్రాజెక్టు కింద ఎంటీవీఏసీని చేపట్టేందుకు సన్నద్ధం తిరుపతి: తిరుమలలోని వంటశాలల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు...

నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

AP: రాష్ట్రంలో నేటి నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం అవుతున్నాయి. ఈ సదస్సులు డిసెంబర్ 8వ తేదీ వరకు 17,564 గ్రామాల్లో నిర్వహించబడతాయి. భూముల రికార్డులను అప్‌డేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాలు...

6 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

ఏపీలో ఈ నెల 6 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ...

ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు… జగన్ రెడ్డి

ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు… జగన్ రెడ్డి: ఆనం కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ జగన్ జేబుదొంగ అని అప్పుడే చెప్పామని వెల్లడి కేవీ రావును...