Breaking News

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్ మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసు విషయంలో నిందితులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజుల...

నూతన సంవత్సర సంబరాలకు కిక్

నూతన సంవత్సర సంబరాలకు కిక్: ఏపీలో మద్యం విక్రయాలకు ప్రత్యేక అనుమతులు మందుబాబులకు ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందించింది. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 31) మరియు రేపు...

బనకచర్ల ప్రాజెక్టు ‘గేమ్ ఛేంజర్’.. : సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ హయాంలో 90% ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొన్న సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం ప్రాజెక్టులను తెలుగుదేశం పార్టీ (TDP) హయాంలోనే ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాం

పవన్ కల్యాణ్: "ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాం" మంగళగిరి: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవస్థ పనితీరు చిందర వందరగా మారిందని, ఇకపై ఈ వ్యవస్థను...

ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం వేగవంతమైన చర్యలు

ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ ప్రభుత్వ వేగవంతమైన చర్యలు అమరావతి: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు...

నదుల అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు సురక్షితం

నదుల అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు సురక్షితం: సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో నదుల అనుసంధానం...

సచివాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని సమీక్ష

సచివాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష అమరావతి: రాష్ట్రానికి పెండింగ్ నిధులపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సోమవారం ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ...

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణకు గుడ్ న్యూస్

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను అనుమతించడంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయంపై తితిదే...

రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం..

"రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం.. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు?" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారిని మీరు...

ఏపీకి ప్రత్యేకంగా వందేభారత్ స్లీపర్ రైలు కేటాయింపు

ఏపీకి ప్రత్యేకంగా వందేభారత్ స్లీపర్ రైలు కేటాయింపు: 6 నెలల్లో విశాఖకు అభివృద్ధి సజావుగా సాగిపోతోంది: కేంద్రంలో మరియు రాష్ట్రంలో జాతీయ ప్రజాసామ్య కూటమి ప్రభుత్వాలున్న నేపథ్యంలో, అభివృద్ధి పథం సజావుగా సాగుతున్నదని జోస్యం...