ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు
జగద్గురువుల అమృత హస్తాలతో సంప్రోక్షణ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రభుత్వ యంత్రాంగం ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం లో ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు విజయవాడ దుర్గగుడి,మార్చి 8,నేటి తెలుగు పత్రిక: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న...
