Breaking News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు

జగద్గురువుల అమృత హస్తాలతో సంప్రోక్షణ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ప్రభుత్వ యంత్రాంగం ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం లో ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు విజయవాడ దుర్గగుడి,మార్చి 8,నేటి తెలుగు పత్రిక: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న...

మహిళల శక్తికి వందనాలు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి నారా లోకేష్

నేటి తెలుగు పత్రిక,mar 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మహిళల పాత్ర సృష్టిలో అత్యంత గొప్పదని ఆయన...

రాష్ట్రపతికి గౌరవం ఇవ్వాలి.. బెంగాల్ ఘటన దురదృష్టకరం: చంద్రబాబు

అమరావతి,నేటి తెలుగు పత్రిక,mar 08: పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేశారు.ఇంటర్నేషనల్ సంతాల్...

మహిళా సాధికారత ప్రగతికి మూలం… ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్

నేటి తెలుగు పత్రిక,mar 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్.మహిళా సాధికారతే దేశ ప్రగతికి మూలస్తంభమని ఆయన పేర్కొన్నారు. మహిళలు...

మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అమరావతి, Mar 08, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం...

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు 9 నుండి ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

9వ తేదీ నుండి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర మహిళ, పురుష అభ్యర్థులకు నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక గుంటూరు, మార్చి 7,నేటి తెలుగు పత్రిక:...

16న పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

58 అడుగుల ఎత్తులో అమరజీవి కాంస్య విగ్రహం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరజీవి స్మృతి వనం పరిశీలించిన మంత్రి సవిత తుళ్లూరు/అమరావతి,mar 07,...

“ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్’: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల...

భీమడోలులో ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిరక్షణ యాత్ర.. చంద్రబాబు పాలసీపై షర్మిలా ఆగ్రహం

ఏలూరు,mar 07, నేటి తెలుగు పత్రిక: ఏలూరు జిల్లా భీమడోలు మండల కేంద్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) పరిరక్షణ యాత్ర నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిలా రెడ్డి కేంద్ర,...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు పెద్దఎత్తున ప్రోత్సాహం : లోకేష్

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో...