కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని
మే 01, (నేటి తెలుగు పత్రిక): గుంటూరులో శంకర్ విలాస్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు త్వరలో వేగం అందుకోనున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూసేకరణ ప్రక్రియ జూలై నాటికి పూర్తవుతుందని...
