‘మా పిల్లలు బంగారం’.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లోకేష్ ప్రశంస
తిరుపతి,mar 07, నేటి తెలుగు పత్రిక: నీతి, నిజాయితీ విషయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంగారం లాంటివారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి...
