Breaking News

నిబంధనలు ఉల్లంఘి స్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే

విజయవాడ. మార్చి 6 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన...

స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం.. ప్రజాప్రతినిధులకు స్వదేశీ హెల్త్ కిట్లు

అమరావతి, మార్చి 06, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వదేశీ ఉత్పత్తులతో తయారైన ప్రత్యేక మెడికల్ కిట్లను అందజేశారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.నరేంద్ర...

SSC పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త.. APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం

మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు పరీక్షా...

కేంద్ర విధానాలపై షర్మిల దాడి.. ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు డిమాండ్

కృష్ణాజిల్లా, మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వై. ఎస్. షర్మిల కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న MGNREGA పరిరక్షణ యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలోని కవతవరం గ్రామంలో...

ఆత్మ నిర్భర్ వికసిత్ భారత్‌పై సంకల్పం తీసుకుంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, 06.03.2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు “ఆత్మనిర్భర్ వికసిత్ భారత్” సంకల్పానికి అనుగుణంగా ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రాన్ని ఆర్థిక,...

గత పాలకుల అప్పుల భారం.. ఆస్తులు తాకట్టు పెట్టారని సీఎం చంద్రబాబు విమర్శలు

అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు మరియు భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా మాట్లాడారు. గత పాలనలో జరిగిన ఆర్థిక అవ్యవస్థల వల్ల రాష్ట్రం...

ఏపీ పునర్నిర్మాణం మా లక్ష్యం.. శాసనసభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): ఎన్.చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 15 రోజులుగా జరిగిన శాసనసభ సమావేశాల్లో ఐదు కోట్ల మంది ప్రజల...

ఏపీలో కీలక నిర్ణయం.. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం దిశగా ప్రభుత్వం

అమరావతి,Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు...

‘తల్లికి వందనం’పై మంత్రి లోకేష్ క్లారిటీ.. అర్హులందరికీ సాయం అందిస్తాం

అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి...

ఏపీలో అన్న క్యాంటీన్ల విస్తరణ.. ఉగాది నుంచి గ్రామాల్లో సేవలు: మంత్రి నారాయణ

అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు మరో శుభవార్త అందించింది ప్రభుత్వం. ఇప్పటివరకు పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉన్న అన్న క్యాంటీన్లను త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించనుంది....