Breaking News

రేపు ఉదయం 11కి ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల: మంత్రి నారా లోకేష్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలను ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల...

రాష్ట్రమంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం

హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 29,(నేటి తెలుగు పత్రిక): హనుమాన్ జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి స్వాగతం పలికిన...

100 రోజుల్లో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలి: మంత్రి రవికుమార్ ఆదేశాలు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సౌరశక్తి వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం అమలును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర...

ఇంధన అక్రమాలపై కఠిన చర్యలు… ‘నో స్టాక్’ మోసాలకు చెక్: మంత్రి మనోహర్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా, అక్రమాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించి అక్రమాలకు పాల్పడేవారిపై ఎలాంటి రాజీ...

ఆకివీడు రామాలయం పిల్‌ కొట్టివేత… హైకోర్టు కీలక తీర్పు

అమరావతి, ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడు రామాలయానికి సంబంధించిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.రామాలయం...

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు స్వీకారం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో...

పోలీసుల అదుపులో జగన్ మాజీ CPRO శ్రీహరి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల కేసులో వైఎస్ జగన్ మాజీ CPRO పూడి శ్రీహరి మళ్లీ పోలీసుల అదుపులోకి వెళ్లారు. కుప్పం పోలీసులు...

ఏపీలో పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం… డెల్టాతో కీలక భేటీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో డెల్టా ఇన్నోవేషన్...

రబీ కోతల వేళ డీజిల్ సరఫరాపై అప్రమత్తం కావాలి: మంత్రి అచ్చెన్నాయుడు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రబీ సీజన్ వరి కోతలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో డీజిల్ సరఫరా ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...

సింహాచలం స్వామివారిని దర్శించిన సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు...