Breaking News

రాష్ట్రంలో 1,050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో 1,050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని RTC అధికారులు తెలిపారు. పీఎం ఈ-బస్ సేవా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ బస్సులను రాష్ట్రానికి కేటాయించినట్లు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అమరావతి, తిరుపతి, అనంతపురం వంటి ప్రధాన నగరాల్లో ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.ఈ బస్సులను 12 డిపోలతో అనుసంధానం చేస్తూ అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కొల్లూరు సంఘటన బాధితులను పరామర్శించిన కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 56 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *