Breaking News

మహిళలకు అదిరిపోయే వరాలు.. ఏపీ సర్కార్ నుంచి రెండు కొత్త పథకాలు

నేటి తెలుగు పత్రిక,Mar 04, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం రెండు కీలక పథకాలను ప్రకటించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ...

కాకినాడ అగ్నిప్రమాదం: 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలోని ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా...

ఘనంగా ముగిసిన శాసనసభ క్రీడలు: ఏపీని క్రీడా హబ్‌గా మారుస్తాం: శాప్ చైర్మన్ రవి నాయుడు

విజయవాడ: ఫిబ్రవరి 27 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి రెండో విడత స్పోర్ట్స్ పోటీలు అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిశాయ ని శాప్ చైర్మన్ రవి నాయుడు...

ఏ పి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి: ఏపీ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ విజ్ఞప్తి

విజయవాడ సెంట్రల్, ఫిబ్రవరి 28 నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ధరకే ఇంటర్నెట్, టెలివిజన్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఏపీ ఫైబర్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ప్రస్తుతం అనేక సమస్యలను...

ఆకర్ష ఫౌండేషన్’ ఉచిత కౌన్సిలింగ్ బ్రోచర్‌ ఆవిష్క రణ..!

విజయవాడ. ఫిబ్రవరి 28 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో పెరిగిపోతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు, వ్యసనాలకు బానిసలైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువ చ్చేందుకు ఆకర్ష ఫౌండేషన్ చేస్తున్న...

ఏపీ చీఫ్ సెక్రటరీ జి.వి. సాయి ప్రసాద్‌కు శుభాకాంక్షలు.. గ్రామీణ వైద్యుల సమస్యలపై వినతి

ఫిబ్రవరి 28,నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన జి వి సాయి ప్రసాద్ గారికి గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.గ్రామీణ...

శ్రీకృష్ణదేవరాయుల జయంతి–వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి: జాతీయ కాపు సంఘం వినతి

నగరి, ఫిబ్రవరి 28 (శనివారం)నేటి తెలుగు పత్రిక: నగరి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కి బలిజ కులస్తులు వినతిపత్రం సమర్పించారు. జాతీయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.జాతీయ కాపు సంఘం జాతీయ...

అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశానికి బలం: నారా లోకేష్

ముంబయి, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో ABP Network నిర్వహించిన “Ideas of India–2026” సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన...

పునర్వికకు అండగా లోకేశ్.. జాన్వీ కపూర్ ప్రశంసలు వైరల్

ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్పై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకు చికిత్స కోసం మంత్రి చేసిన...

సి.ఆర్. మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై సదస్సు ప్రారంభం.

విజయవాడ,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో "Social Media Abuse" అంశంపై అవగాహన సదస్సు జరిగింది. అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా...