Breaking News

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసరంగా స్పందించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంధన సరఫరా అంతరాయం కలగడంతో వెంటనే ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి...

కొత్త లుక్‌తో ఆకట్టుకున్న జగన్.. యూరప్ పర్యటనలో స్టైలిష్ ఎంట్రీ

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి రాజకీయాలకంటే ఆయన కొత్త లుక్, వ్యక్తిగత పర్యటనే చర్చనీయాంశంగా మారింది.కుటుంబ...

సీఎం చంద్రబాబుకు జాతీయ అవార్డు.. పవన్ కల్యాణ్ అభినందనలు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ప్రదానం చేసే ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్...

స్పేస్ సిటీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన ‘స్పేస్ సిటీ’ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రి లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని సాంకేతిక, ఆవిష్కరణల హబ్‌గా...

టెక్నాలజీతో మహిళ భద్రత.. లోకేశ్ ప్రశంసలు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతకు సాంకేతికత ఎంత కీలకంగా మారిందో మంగళగిరి పరిధిలో జరిగిన తాజా ఘటన స్పష్టంగా చూపించింది. శక్తి యాప్ సాయంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని...

డిజిటల్ సేవల్లో దూసుకెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీకి మరో జాతీయ అవార్డు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) మరో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు ఆధునిక సాంకేతికత వినియోగంలో ముందంజలో...

బీసీల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమాన్ని...

రైతు సంక్షోభానికి వైసీపీ పాలన కారణం: మంత్రి అచ్చానాయుడు విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న సంక్షోభానికి గత వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని మంత్రి కింజరాపు అచ్చానాయుడు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన...

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక..!

ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నేడు టీడీపీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర...

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. తాగు, సాగు సమస్యలకు చెక్: మంత్రి నిమ్మల

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్రలో తాగు, సాగు నీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గోదావరి జలాల తరలింపులో పోలవరం ఎడమ...