దస్తగిరి హత్యపై మంత్రి ఫైర్.. నిందితులకు కఠిన హెచ్చరిక: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పెద్ద దస్తగిరి హత్య కేసుపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హత్య వెనుక ఎవరున్నా...
