Breaking News

దస్తగిరి హత్యపై మంత్రి ఫైర్.. నిందితులకు కఠిన హెచ్చరిక: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పెద్ద దస్తగిరి హత్య కేసుపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హత్య వెనుక ఎవరున్నా...

దివ్యాంగులకు అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే….!

విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం స్పష్టమైన దూరదృష్టి, సంకల్పంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రమేనని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె...

అమరావతిలో కొత్త వెలుగు.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకప్పుడు విమర్శలకు గురైన ఈ ప్రాంతం ఇప్పుడు ఆధునిక నిర్మాణాలతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఈ మార్పుకు...

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్.. సీఎంతో భేటీ

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొలి మహిళా...

డ్రగ్స్ నియంత్రణకు ‘ఈగల్’లో డేటా సెంటర్ త్వరలో: డీజీపీ

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ‘ఈగల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)లో త్వరలోనే...

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో లోక్ భవన్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రి...

28న పోలవరం నిర్వాసితులకు భూపట్టాలు, పరిహారం పంపిణీ: మంత్రి నిమ్మల రామానాయుడు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నెల 28న భూపట్టాలు మరియు నగదు...

ముందస్తుగా నైరుతి రుతుపవనాల రాకకు సూచనలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వర్షాకాలంపై ఆసక్తి పెరుగుతున్న సమయంలో, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు....

అర్ధరాత్రి విధుల్లో మార్పులు.. ఎక్సైజ్ సిబ్బందికి ఊరట

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. బార్‌లు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిన...

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆకస్మిక అస్వస్థతకు గురవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. బెంగళూరు పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న కొద్ది గంటల్లోనే ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి...