Breaking News

రాయలసీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై వైసీపీపై ఘాటు విమర్శలు

అప్పట్లో లిఫ్ట్ ఆపేసి.. ఇప్పుడు నాటకాలు ఎందుకు? మండలిలో మంత్రుల ప్రశ్న ఒక్క సంతకంతో 102 ప్రాజెక్టులు రద్దు చేశారంటూ వైసీపీపై విమర్శలు “ఏం చేయలేదని మీరు ఒప్పుకున్నారు” – సభలోనే ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్

ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ విశాఖపట్నం,28 ఫిబ్రవరి 2026, నేటి తెలుగు పత్రిక: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న...

శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలి.

నేటి తెలుగు పత్రిక: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతపై స్పందించారు.శ్రీ బొత్స సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆయన...

దర్జీల బతుకులలో దర్జా మాయం- నేడు టైలర్స్ డే

పులివెందుల ఫిబ్రవరి 27 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): సాధారణ వస్త్రాన్ని కత్తిరించి, కలిపి కుట్టి ఓ రూపు తెచ్చేది దర్జీలు.. ఆ దుస్తులు మనిషికి దర్జాను తీసుకువస్తాయి. ఇలా ఓ మనిషికి డ్రెస్సులతో...

ఏపీలో ఇళ్ల కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త.. వచ్చే నెలలో భారీ కార్యక్రమం

నేటి తెలుగు పత్రిక: ఏపీలో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక అందించేందుకు సిద్ధమైంది. పేదలకు ఇళ్ల మంజూరు, పంపిణీ కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది....

ఏపీలో మరో అతిపెద్ద స్టీల్ ప్లాంట్.. అక్టోబర్ నుంచి ఉత్పత్తి లక్ష్యం

నేటి తెలుగు పత్రిక: ఏపీలో స్టీల్ పరిశ్రమ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటికే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని విశాఖ ఉక్కు కర్మాగారం కార్యకలాపాలు కొనసాగుతుండగా, ఇప్పుడు మరో రెండు భారీ...

ఏపీలో అర్హులైన పిల్లల ఖాతాలో ప్రతీ నెలా 1,750 ఆర్థిక సహాయం.. ఇలా దరఖాస్తు చేయండి.

నేటి తెలుగు పత్రిక: ఏపీలోని అనాథ పిల్లలకు శుభవార్త. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకమైన మిషన్ వాత్సల్య అమలు ద్వారా అర్హులైన పిల్లలకు ప్రతీ నెలా ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ...

ప్రైవేట్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. అధిక ఫీజులపై కఠిన చర్యలు.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించి అదనపు ఫీజులు వసూలు చేసే...

అసిస్టెంట్ ప్రొఫెసర్ కుసుమకి డాక్టరేట్

పులివెందుల ఫిబ్రవరి 26 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక జేఎన్టీయూ కళాశాలలో ఈసీఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పల్లేటి వెంకట కుసుమకి అనంతపురంలోని జేఎన్టీయూ యూనివర్సిటీ పి.హెచ్.డి...

పట్రా కులస్థుల కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి కులస్తులు తరలిరావాలి.

పులివెందుల ఫిబ్రవరి 26 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పట్రా కులస్థుల సహాయ సహకారంతో వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మాణం చేపట్టి మార్చి 8...