Breaking News

పెట్రోల్ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు అలర్ట్.. తక్షణ చర్యలకు ఆదేశాలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూసివేయడం నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు చేపట్టాలని...

సింగపూర్‌లో మెరీనా బ్యారేజ్ పరిశీలన.. అమరావతి అభివృద్ధికి మార్గదర్శనం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర మంత్రుల బృందం విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో సింగపూర్‌లోని ప్రముఖ మెరీనా బ్యారేజ్...

కానుమోలుపంచాయతీ కార్యదర్శి బొమ్మసానికి ఉత్తమ ఉద్యోగి అవార్డు

హనుమాన్ జంక్షన్ ఏప్రిల్ 25(నేటి తెలుగు పత్రిక ): కానుమోలు గ్రామం లో ఇంటి పన్నులను 100% వసూలు చేసినందుకు గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చిదిచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శి బొమ్మసాని సుభాష్ కుమార్...

సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు నాయుడు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న పంటల సాగుపై...

జులైలో కొత్త పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని...

బీటెక్ విద్యార్థులను సైబర్ నేరాల్లోకి లాగుతున్న ముఠాలు: రాయపాటి శైలజ హెచ్చరిక

విజయవాడ, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మనుషుల అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)పై అవగాహన పెంచేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ కీలక చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి...

ఏపీలో వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు.. కేడర్‌కు అప్రమత్తంగా ఉండాలన్న పిలుపు

అమరావతి,ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ప్రత్యర్థి పార్టీ చర్యలను ఎప్పటికప్పుడు గమనించి సమర్థంగా ప్రతిస్పందించాలని...

భాస్కర్‌రావుకు నివాళులు అర్పించిన కేటీఆర్

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఇటీవల కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు.భాస్కర్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి గౌరవం తెలిపారు....

పంచాయతీరాజ్ శాఖలో సంచలన మార్పులు.. గ్రామాభివృద్ధిలో కొత్త అధ్యాయం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి కొత్త ఊపొచ్చింది. ఒకేరోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి...

పవన్ ఆరోగ్యంపై నిర్లక్ష్యం.. నాగబాబు ఆగ్రహం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై పార్టీ నేతలు నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఎమ్మెల్సీ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో నిర్వహించిన పార్టీ...