విజయవాడ, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్కు గురైన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి కస్టడీలోకి...
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ముంబైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపార పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’...
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాబోయే 10 రోజుల్లో సమావేశాలు నిర్వహించి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.అమరావతిలో ఎన్డీయే కూటమి నేతలు,...
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుని శరవేగంగా కొనసాగుతున్నాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగంగా పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా...
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని...
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ కొనుగోళ్ల అంశంపై వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో...
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కేసులో కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా...
ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో కీలక మైలురాయి నమోదైంది. జస్టిస్ లిసా గిల్ను రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బెట్టింగ్ వ్యవహారాన్ని...
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊపిరి పోస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని రాంబిల్లి వద్ద రూ.5,400...