Breaking News

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు జింకు ఫుడ్ ను దూరంగా ఉంచాలి: ఐసిడిఎస్ సూపర్వైజర్ అనిత

పామర్రు, ఏప్రిల్ 23 (నేటి తెలుగు పత్రిక ): పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచడం తల్లిదండ్రుల తప్పనిసరి బాధ్యతగా తీసుకోవాలని పామర్రు ఐసిడిఎస్ ప్రాజెక్టు సెక్టార్ సూపర్వైజర్ టి. అనిత...

నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

అమరావతి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు మంత్రి నాదెండ్ల మనోహర్‌ను...

రవాణా రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవల దిశగా మరో అడుగు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ. ఏప్రిల్ 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కపుగున్నేరి గ్రామంలో విష్ణు వెహికల్ వెల్నెస్ టెస్టింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో మేటెడ్ టెస్టింగ్ స్టేషన్...

ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): అనకాపల్లి జిల్లాను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని, భవిష్యత్తులో ఇది రాష్ట్రంలో కీలక పారిశ్రామిక ప్రాంతంగా...

రాష్ట్రంలో త్వరలో అన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు: ముఖ్యమంత్రి

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీలో అన్ని బస్సులను ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని తెలిపారు. సామాన్యులు కూడా గౌరవంగా ప్రయాణించేందుకు...

భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబాటు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో భగీరథ...

సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం.. ఆధునిక పోర్టు వ్యవస్థలపై అధ్యయనం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో మూడో రోజును కొనసాగిస్తూ అక్కడి ప్రముఖ పోర్టును సందర్శించింది. పోర్టు నిర్వహణలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పద్ధతులను మంత్రులు ప్రత్యక్షంగా...

భారత పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నమోదు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో కీలక గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన భారతదేశ అధికారిక పటంలో అమరావతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా నమోదు చేశారు. దీంతో అమరావతి...

డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: నారాయణ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): చిత్తూరు జిల్లా నగరిలో సీపీఐ నేత నారాయణ డీలిమిటేషన్ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని...

సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి సవిత

అమరావతి,ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టబోమని మంత్రి సవిత స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ...