Breaking News

క్లస్టర్ బేస్డ్ విధానంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన!

జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.08 లక్షల మందికి ఉద్యోగాలు ఇండస్ట్రీ టై అప్ తో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు చర్యలు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పై న్యూ సౌత్ వేల్స్ వర్సిటీతో...

రాష్ట్ర భ‌విత మీరే..చ‌రిత మీదే

అమ్మ‌లాంటి తెలుగు భాష‌ను మ‌ర‌వొద్దు. అసెంబ్లీ లాబీలో విద్యార్థుల‌తో విద్యా మంత్రి లోకేష్ సంభాష‌ణ‌. నేటి తెలుగు పత్రిక: పిల్ల‌లే రాష్ట్ర భ‌విత అనీ, రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో...

రాష్ట్రంలో డెప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పదోన్నతులు జారీ

నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వము డెప్యూటీ కలెక్టర్లకు సంబంధించిన బదిలీలు, పదోన్నతులు మరియు పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 50 మంది అధికారులకు వివిధ శాఖల్లో కొత్త బాధ్యతలు అప్పగించింది.పదోన్నతి...

రైతు నిల్వ సామర్థ్యాల్లో చారిత్రాత్మక ముందడుగు.. AIFతో రాష్ట్రంలో 1000కు పైగా ఆధునిక గోడౌన్లు.

రూ.504 కోట్ల భారీ పెట్టుబడి… గ్రామీణ వ్యవసాయ రంగానికి నూతన శకం. PACSలను ఆధునిక మల్టీ పర్పస్ సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్న ప్రభుత్వం. తక్కువ వడ్డీ రుణాలు… పూర్తి ప్రభుత్వ హామీతో రైతు సంఘాలకు...

విజయ్–రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నేటి తెలుగు పత్రిక: దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో వీరి పెళ్లి వేడుక...

జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.

విజయవాడ. ఫిబ్రవరి 24: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పథకం ఫలాలను ప్రజలకు త్వరగా...

పశ్చిమ కార్యాలయం లో ఎల్వోసీ పత్రాలు అందచేత…!

విజయవాడ. ఫిబ్రవరి 24 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46 వ డివిజన్ కు చెందిన తటవర్తి కుమార్ మెదడు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నడు. అతనికి మెరుగైన...

చిన్నారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా.

విజయవాడ. ఫిబ్రవరి 24 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మదనపల్లిలో చోటు చేసుకున్న దారుణ సంఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై...

వర్షానికి ఆవిరైన ఇటుక రాయి

ఎన్టీఆర్ జిల్లా,నేటి తెలుగు పత్రిక: మైలవరం లో రాత్రి కురిసిన వర్షానికి ఇటుక బట్టీ నిర్వాహకులు కుదేలయ్యారు. అటు భారీగా ఏర్పాటైన ఇటుక బట్టీలతో పాటు చిన్న తరహా కుటీర పరిశ్రమగా కుటుంబంతో కలిసి...

రాష్ట్రాల హక్కుల గురించి కీలక అంశాలు..!

విజయవాడ. ఫిబ్రవరి 24 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర రాష్ట్రాల హక్కుల గురించి కీలక అంశాల చర్చ వేదికను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రిపబ్లిక న్ పార్టీ ఆఫ్ ఇండియా...