Breaking News

చంద్రబాబు–రేవంత్ మధ్య రహస్య ఒప్పందం ఉందని కాకాణి ఆరోపణ

అమరావతి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టితో ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ సేద్య ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని కాకాణి తీవ్రంగా విమర్శించారు.ముఖ్యమంత్రి...

గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: సీఎస్ సాయి ప్రసాద్

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అణచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్...

ఉత్తరాంధ్రకు భారీ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన

అనకాపల్లి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరొక కీలక అడుగు పడుతోంది. ప్రముఖ క్లీన్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.అనకాపల్లి జిల్లా రాంబిల్లి...

పులివెందులలో వైయస్ జగన్ విస్తృత పర్యటన.. ప్రజలతో మమేకం

పులివెందుల, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ తన నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా...

క్రీడా అకాడమీలు, సమ్మర్ క్యాంప్, క్రీడా మౌలిక వసతులు పై సమీక్ష…!

విజయవాడ. ఏప్రిల్ 22 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా అకాడమీలు, శాప్ లీగ్స్, సమ్మర్ క్యాంపులు, క్రీడా యాప్‌పై ఉన్నతాధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ...

పిఠాపురం ప్రొటోకాల్ వివాదం.. నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రొటోకాల్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని...

ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం: ఎమ్మెల్యే పరిటాల సునీత

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తక్కువ సమయంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. కేవలం 22...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇక లేరు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర...

కాపులపై వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్లారిటీ

రాజమండ్రి, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారు. కాపు సామాజిక వర్గాన్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన...

అమరావతి పనులకు వేగంగా ఇసుక, కంకర సరఫరా వేగవంతం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, ఎర్రమట్టి వంటి ఖనిజాల సరఫరాలో...