Breaking News

సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల కీలక భేటీ

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి హోం మంత్రి కె. షణ్ముగంతో సమావేశమైంది. రాష్ట్ర అభివృద్ధి, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ లక్ష్యంగా ఈ భేటీ...

సింగపూర్‌లో ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని అధ్యయనం చేసిన ఏపీ మంత్రులు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం సింగపూర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని...

స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజర్ సీతాశర్మ రాజీనామా ఆమోదం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా పనిచేస్తున్న సీతాశర్మ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఆమె పదవీకాలం పూర్తికాకముందే...

దక్షిణాదికి అన్యాయం చేయను: చంద్రబాబు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్, డీఎంకే పార్టీలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్న తీరు దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై తాను...

ప్రభుత్వంఅంగన్వాడీల ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి,: సూపర్వైజర్ టి.అనిత

పామర్రు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్యవంతమైన సమాజ సాధన కోసంఅంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భవతులు, బాలింతలు, చిన్నారులకుఅందించే బాలామృతం, గుడ్లు, మరియు పాలను సద్వినియోగం చేసుకోవాలని పామర్రు ఐసిడిఎస్ ప్రాజెక్టు...

సివిల్ సర్వీసెస్ దినోత్సవం.. అధికారులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోని సివిల్ సర్వెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో...

ఉపాధి హామీ పథకం అమలుపై జగన్ విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. గ్రామీణ ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం...

ఆధునిక మహిళా ద్రోహులుగా చరిత్రకెక్కిన కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి: బిజెపి మహిళ మెర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి

ఒంగోలు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మరియు ఇండియా కూటమిపై NDA మహిళా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించినవారిగా చరిత్రలో...

దస్తగిరి హత్యపై మంత్రి పార్థసారథి ఆరోపణలు.. వైకాపా నేతలపై విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసుపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వైకాపా నేతలు ప్రజల దృష్టి మళ్లించేందుకు నాటకాలు...

ఏపీలో కొత్త ఉద్యోగ విధానం అమలు.. స్థానికులకు అధిక ప్రాధాన్యం

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తూ “ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్,...