ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి హోం మంత్రి కె. షణ్ముగంతో సమావేశమైంది. రాష్ట్ర అభివృద్ధి, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ లక్ష్యంగా ఈ భేటీ...
ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం సింగపూర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని...
ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్గా పనిచేస్తున్న సీతాశర్మ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఆమె పదవీకాలం పూర్తికాకముందే...
ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్, డీఎంకే పార్టీలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్న తీరు దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై తాను...
పామర్రు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్యవంతమైన సమాజ సాధన కోసంఅంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భవతులు, బాలింతలు, చిన్నారులకుఅందించే బాలామృతం, గుడ్లు, మరియు పాలను సద్వినియోగం చేసుకోవాలని పామర్రు ఐసిడిఎస్ ప్రాజెక్టు...
అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోని సివిల్ సర్వెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో...
అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. గ్రామీణ ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం...
ఒంగోలు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మరియు ఇండియా కూటమిపై NDA మహిళా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించినవారిగా చరిత్రలో...
అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసుపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వైకాపా నేతలు ప్రజల దృష్టి మళ్లించేందుకు నాటకాలు...
అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తూ “ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్,...