Breaking News

రోడ్డు ప్రమాదాల కోసం విస్తృత అవగాహన సదస్సు…!

విజయవాడ. ఫిబ్రవరి 24 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షేక్ షరీన్...

ఏపీ–తెలంగాణలో మారిన వాతావరణం.. మూడు రోజుల వెదర్ అలర్ట్

నేటి తెలుగు పత్రిక: బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులకు వాతావరణ శాఖ ఇచ్చిన...

‘వాచ్ అవుట్ ఫర్ అజ్’ తో కథను చెబుతున్న సోనాట

విజయవాడ, 24 ఫిబ్రవరి,నేటి తెలుగు పత్రిక : హీరోలను వారు ఎక్కడి నుండి వచ్చారో కాదు, వారు ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనే దాని ద్వారా నిర్వచిస్తారు. లక్ష్యం, వేగం మరియు ఆత్మవిశ్వాసంతో నడిచే తరాన్ని సోనాట...

విజయనగరం రాజకీయాల్లో ఆసక్తి రేపిన బొబ్బిలి రాజవంశీయుల హాజరు.

నేటి తెలుగు పత్రిక: బొబ్బిలి రాజులు అంటే తెలియని వారుండరు. శతాబ్దాల చరిత్ర కలిగిన బొబ్బిలి రాజకుటుంబం పేరు వినగానే ప్రత్యేక గౌరవం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం వారి చరిత్రలో...

‘కల్లీ నెయ్యి’ వివాదంపై ఏపీ అసెంబ్లీలో హై వోల్టేజ్.. సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొమ్మిదవ రోజు మంగళవారం ‘కల్లీ నెయ్యి’ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ, కుటుం బాన్ని పరామర్శించిన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే…!

విజయవాడ. ఫిబ్రవరి 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ బీసీ నాయకులు ఐలాపు రం వెంకయ్య కుటుంబ సభ్యులను కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే విజ యవాడ పశ్చిమ నియోజ...

మన నగరం పరిశుభ్రత మనందరి బాధ్యత…!

విజయవాడ. ఫిబ్రవరి 21 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మన నగరం, మనందరి బాధ్యతని, విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం పున్నమి ఘాట్...

ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు.

విజయవాడ. ఫిబ్రవరి 21 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే నియమింపబడిన ఎం.ఎస్.బేగుని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం...

ఢిల్లీలో ప్రముఖ ప్రదేశాలపై ఉగ్ర కుట్ర అనుమానం.. భద్రత కట్టుదిట్టం

నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని **న్యూఢిల్లీ** లోని కీలక ప్రాంతాలపై ఉగ్రదాడి కుట్ర పన్నుతున్నట్లు భద్రతా వర్గాలు సమాచారం అందించాయి. ముఖ్యంగా ఎర్రకోట, చాందిని చౌక్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర జరుగుతోందని...

ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రంగా ఉంటుండగా, మరోవైపు బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి....