Breaking News

బీబీనగర్ ఎయిమ్స్ లో ఇన్స్టిట్యూట్ బాడీ సమావేశంలో పాల్గొన్న బోర్డు మెంబెర్ ఎంపీ చామల.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , బీబీనగర్ 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశంలో...

యాదగిరిగుట్టలో ఘనంగా రెండవ రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజైన...

అనునిత్యం పోలీసులపై వ్యవస్థలపై నోరు పారేసుకుంటున్న అంబటి రాంబాబు.

వ్యవస్థలన్నా, చట్టమన్న గౌరవం లేని అంబటి రాంబాబు. మంగళగిరి ఫిబ్రవరి 19 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కనీసం అతను క్రిమినల్ కేసులో కండిషన్ బేఇలుపై బయటికి వస్తున్నాడు అన్న ఇంగిత జ్ఞానం...

కనిపించిన నెలవంక.. రంజాన్ మాసం ప్రారంభం.

నేటి రాత్రి నుంచి తరావీహ్ నమాజ్. రేపు తెల్లవారుజాము నుంచి ఉపవాసాలు. ముస్తాబైన మసీదులు. మంగళగిరి ఫిబ్రవరి 19 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ప్రారంభమైంది....

ఏపీ రైతులకు కొత్త కండిషన్.. ఈకేవైసీకి నెలలో 9వ తేదీ వరకే గడువు.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈకేవైసీ (eKYC) ప్రక్రియకు ప్రతి నెల 9వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించడం...

మదనపల్లిలో సంచలనం.. మైనర్ బాలిక హత్య కేసులో కొత్త మలుపులు.

నేటి తెలుగు పత్రిక: మదనపల్లి ప్రాంతంలో జరిగిన మైనర్ బాలిక అదృశ్యం, అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం 24 గంటల్లోనే కేసు విషాద మలుపులు తిరగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త...

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వ భారీ శుభవార్త.. ఉగాది రోజున డీఎస్సీ నోటిఫికేషన్?

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మరోసారి డీఎస్సీ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఉగాది పండుగ సందర్భంగా నోటిఫికేషన్ విడుదల చేసేలా ఏర్పాట్లు...

మచిలీపట్నంలో శుభకర ఆయుర్వేద సేవలు 18 ఏళ్లుగా ప్రజలకు నిస్వార్థ వైద్యం: రంగనాధ్

మచిలీపట్నం. ఫిబ్రవరి 18 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మచిలీపట్నంలో ఆయుర్వే ద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు.ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...

బస్సులపై విధిస్తున్న రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులను తగ్గించాలని మంత్రికి వినతి.

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియే షన్ (ఏపీ) ప్రతినిధులు మంత్రి మందేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డినీ మర్యాదపూ ర్వకంగా కలిశారు.ఈసంద...

పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ ఆ ఎమ్మెల్యే..!

విజయవాడ. ఫిబ్రవరి 18 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఘనంగా సత్కరిం చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాంకింగ్...