Breaking News

ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా

మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువత, విద్యార్థులు, శ్రోతలను భాగస్వామ్యం చేస్తూ “గళం సెల్”...

డిప్యూటీ సీఎం చొరవతో మస్కట్ నుంచి స్వగ్రామానికి షెహనాజ్

మే 09, (నేటి తెలుగు పత్రిక): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ మస్కట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది.కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా...

విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

మే 09, (నేటి తెలుగు పత్రిక): విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో...

అక్రమ కట్టడాలను కూల్చేయండి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

మే 09, (నేటి తెలుగు పత్రిక): అక్రమ నిర్మాణాలను కట్టుదిట్టంగా అరికట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు సందర్భంగా నిర్వహించిన...

పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు

మే 09, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన కోల్‌కతాకు బయలుదేరారు.ఉదయం 7:05 గంటలకు ఉండవల్లి...

ఖరీఫ్ రైతుకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

మే 09, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,...

బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యే లక్ష్యం: మంత్రి సవిత

మే 09, (నేటి తెలుగు పత్రిక): బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. విద్యతో పాటు ఆరోగ్య భద్రత,...

విదేశీ విద్యకు పావలా వడ్డీ రుణాలు.. విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఉన్నత విద్య కోసం దేశ విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు...

పెన్షన్లపై కొత్త విధానం తీసుకొస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్

మే 08, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.విజయవాడలో...

అర్జీల పరిష్కారంలో ప్రత్యేక గుర్తింపు రావాలి: చంద్రబాబు

మే 08, (నేటి తెలుగు పత్రిక): అర్జీలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలక్ష్యం సహించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు ప్రజల నుంచి తీసుకున్న అర్జీలను కార్లలోనే పడేస్తున్నారనే...