Breaking News

ప్రముఖ పాత్రికేయల్ని సత్కరించిన బి బి ఏ అధ్యక్షులు…!

విజయవాడ. ఫిబ్రవరి 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రముఖ పాత్రికేయులు సయ్యద్ అక్బర్ విజయవాడలో పుట్టి శాతవాహన కాలేజీలో చదువుకొని తదుపరి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పాత్రికేయులుగా కెరీర్ ప్రారంభించి డెక్కన్...

400 మంది పేద‌ల‌కు రూ.2,500 విలువ గ‌ల రేష‌న్ కిట్స్ పంపిణీ..!

విజ‌య‌వాడ: ఫిబ్రవరి 17 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రంజాన్ మాసం ప్రారంభం సంద‌ర్బంగా మ‌ర్క‌జ్ ఇమామ్ ఇబ్నే బాజ్ ఎడ్యుకేష‌న‌ల్ అండ్ వెల్ఫేర్ సోసైటీ అధ్య‌క్షుడు స‌య్య‌ద్ అహ్మ‌ద్ మొహ‌ మ్మ‌ద్...

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.

మంగళగిరి ఫిబ్రవరి 17 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు...

రాచవీడు వీరభద్రుడు.

పులివెందుల, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): రాయలసీమలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణంలోని మాండవ్య నది తీరాన వెలిసిన అతి పురాతనమైన...

ఆల్ఫండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి.

పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు,ప్రాథమిక పాఠశాలలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ,జూనియర్ కాలేజ్ ,పాలిటెక్నిక్ కళాశాల, మరియు డాక్టర్...

బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి.

యూరియా కొరత లేకుండా చూడాలి. పెంచిన రసాయనిక ఎరువుల ధరలు తగ్గించాలిమాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసి రెడ్డి. పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు...

దశాబ్దాల కొఠియా వివాదంపై శాసనసభ లో తీర్మానం చెయ్యండి!

విజయవాడ ఫిబ్రవరి 17: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన (పార్వతీ పురం మన్యం జిల్లా) వివాదాస్పద కొఠియా 21 గ్రామాలు,6 పంచాయతీల్లోఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్న...

ఉపాధి హామీ లబ్ధిదారులకు అలర్ట్.. 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ.

నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ 48 గంటల్లోనే కార్డు అందించేలా...

ఏపీ ప్రభుత్వ పనితీరుపై బిల్ గేట్స్ ప్రశంసలు.. “గ్రేట్ వర్క్” అంటూ కితాబు

నేటి తెలుగు పత్రిక: Andhra Pradesh పర్యటనకు వచ్చిన Bill Gates రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ పాలనపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఉదయం ఏపీకి చేరుకున్న ఆయన, ముఖ్యమంత్రి N. Chandrababu Naiduతో భేటీ...

రేపు, ఎల్లుండి సెలవు

రేపు, ఎల్లుండి సెలవు శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు,...