Breaking News

ఈ-ఫైళ్ల పరిష్కారంలో అచ్చెన్నాయుడు కొత్త రికార్డు

అమరావతి, మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. గతంలో ఫైళ్ల పరిష్కారానికి సుమారు 5 గంటలు పట్టగా, ప్రస్తుతం...

పశ్చిమ బెంగాల్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు పర్యటన

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్‌కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు...

ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించం: ఆర్టీసీ సిబ్బందికి బోడె ప్రసాద్ హెచ్చరిక

మే 08, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాప్‌లో ప్రయాణికులు వేచి ఉన్నప్పటికీ...

24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్‌కు ఏపీ సర్కార్ సిద్ధం

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు కేవలం 24 గంటల్లోనే శాశ్వత...

సొంతిల్లు లేని పేదలకు శుభవార్త

మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వం ఉండొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రెండు లక్షల...

2028 నాటికి కడప ఉక్కు కర్మాగారం పూర్తి: సీఎం చంద్రబాబు

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూగుల్‌, ఆర్సెలార్ మిట్టల్‌ వంటి భారీ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెలలోనే...

పెద్ద పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం: సీఎం చంద్రబాబు

మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకురావడంతో పాటు వాటికి అనుబంధంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన,...

ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో...

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. వర్మ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు

మే 07, (నేటి తెలుగు పత్రిక): పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మను తొలగించింది. ఈ...

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాల్లేని రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. భూ సంబంధిత...