Breaking News

తిరుమల తొక్కిసలాటపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందన

తిరుమల తొక్కిసలాటపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా గురువారం రాత్రి చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede) దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....

‘డాకు మహారాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

తిరుపతి ఘటన నేపథ్యంలో ‘డాకు మహారాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని ‘డాకు మహారాజు’ ప్రీ రిలీజ్...

తిరుమలలో తొక్కిసలాట..కలెక్టర్ స్పందన

తిరుమలలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, నలుగురు తీవ్ర గాయాలు బుధవారం రాత్రి తిరుమలలో ఘోర ఘటన చోటుచేసుకుంది. భక్తుల గేట్లను ఒక్కసారిగా తెరవడంతో ఏర్పడిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు...

మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత ఆరోపణలు

మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత బాబురావు ఆరోపణలు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా సీపీఐ నేత బాబురావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన...

అన్యాయాలు చేసిన వారిపై చర్యలు తప్పవు

కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి తీవ్ర స్థాయిలో...

సంక్రాంతి సంబురాల్లో మోహన్ బాబు సందడి

సంక్రాంతి సంబురాల్లో మోహన్ బాబు సందడి: వివాదాల మధ్య వినోదం సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) కుటుంబ వివాదాలు, జర్నలిస్టుపై దాడి కేసులతో సతమతమవుతుండగానే సంక్రాంతి వేడుకల్లో పాల్గొని కాస్తా...

తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి

తెలుగు భాషను ప్రేమించండి, ప్రోత్సహించండి: వెంకయ్య నాయుడు రాజానగరం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని కార్యాలు తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు కూడా మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి...

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా...

ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన ప్రభుత్వం

రైతులకు శుభవార్త: ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన వరదల వల్ల ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా బుడమేరు నది ఉప్పొంగడంతో విజయవాడ నగరం సగభాగం...

కియా పరిశ్రమతో రాయలసీమ పురోగతి

ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు: నారా లోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అందిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో డీల్‌టెక్...