Breaking News

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 87వ రోజు ప్రజాదర్బార్

వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి హామీ మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు....

ఆటోలకు డిజిటల్ నమోదు తప్పనిసరి

రేపటి నుంచి మంగళగిరి సర్కిల్ కార్యాలయంలో ప్రక్రియ ప్రారంభం ఆటోలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ… రేపటి నుంచి అమలు ప్రయాణికుల భద్రతకు డిజిటలైజేషన్ వైపు అడుగు మంగళగిరి రూరల్ పోలీసుల కీలక నిర్ణయం ఆటో...

వెంకయ్య చౌదరి సేవా నిరతి స్ఫూర్తిదాయకం

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మన్నెం వారి వీధిలో బుధవారం పట్టణ విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ వడ్లమూడి వెంకయ్య చౌదరి ప్రధమ వర్ధంతి కార్యక్రమం జరిగింది....

అమరావతికి చట్టబద్ధత: సిపిఐ స్వాగతం

రాజధాని స్పష్టతపై సిపిఐ హర్షం చట్టబద్ధ రాజధానిగా అమరావతి… ప్రజల ఆశలకు న్యాయం మూడు రాజధానుల గందరగోళానికి ముగింపు అమరావతి ముందుకు రాజధాని పోరాటం ఫలించింది అమరావతికి అధికారిక ముద్ర అమరావతి అభివృద్ధి వేగం...

మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద అభివృద్ధి కి మంజూరు అయిన చెరువులపై ప్రత్యేక పరిశీలన

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీమ్ బాషా గారు పరిధిలో గల ప్రతిపాదన లో ఉన్న 7 చెరువులు (కాజా, చిన...

బహుగ్రంధకర్త, ఉపాధ్యాయుడు మాడభూషి కృష్ణ ప్రసాద్ కన్నుమూత!

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, రచయిత , చిరకాల మిత్రులు మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. గత పది...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అల్యూమినా నాణ్యతను పెంచిన ‘రుసాల్’

​విజయవాడ, ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ప్రపంచ అల్యూమినియం దిగ్గజం 'రుసాల్' తన ఉత్పత్తి ప్రక్రియలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. అల్యూమినియం హైడ్రాక్సైడ్ కణాల భాగాలను అత్యంత ఖచ్చితత్వంతో నియంత్రించేందుకు తన...

అమరావతిపై జగన్ విమర్శలు.. ‘మావిగన్’ ప్రతిపాదనపై స్పష్టత

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాజధాని అంశంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి ప్రాజెక్టు అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు.చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రోత్సహించడంలో ప్రజాహితం...

రాష్ట్రంలో ఉపాధి సృష్టిపై ఫోకస్.. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో మంత్రుల ఉపసంఘం సమావేశం నిర్వహించారుఉండవల్లిలో...

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు బార్ అసోసియేషన్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ చిన్ని

విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: విజయవాడ బార్ అసోసియేషన్ నాయకులు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని)ని గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. రాష్ట్ర బార్...