Breaking News

ఎన్టీఆర్‌ది మరణం లేని జననం: పురంధేశ్వరి

హైదరాబాద్, మే 28, (నేటి తెలుగు పత్రిక): దివంగత ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి...

కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము తీవ్ర విమర్శలు

కృష్ణా జిల్లా, మే 28, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే ముందు ఆయన స్థాయిని...

మహానాడులో మరో రికార్డు నమోదైంది: నారా లోకేశ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మరో సంచలన రికార్డు సృష్టించిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈసారి మహానాడుకు 11 లక్షల...

రాయలసీమ జీవనాడి హంద్రీనీవాను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే: నిమ్మల

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నీటిపారుదల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వాలే పునాది వేశాయని పేర్కొన్నారు....

రూ.2 బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కళ్యాణ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు....

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

మే 28, (నేటి తెలుగు పత్రిక): నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన కోసం ఎన్టీఆర్...

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు: జూనియర్ ఎన్టీఆర్

మే 28, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్మారకవేదిక వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీ మహానటుడు నందమూరి తారక రామారావు 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు, సినీ...

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం.. సిట్ విచారణకు జగన్ పీఏ

మే 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు కేఎన్‌ఆర్‌ను...

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం

మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరిలో జరుగుతున్న మహానాడు...

విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..ఎంపీ శ్రీభరత్ నివాళులు

మే 28, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను తెలుగు దేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ శ్రీభరత్,...