Breaking News

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన….!

విజయవాడ. మార్చి15 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుజనా ఫౌండే షన్ మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆదివారం 43 వ డివిజన్...

అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం..!

విజయవాడ. మార్చి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అక్షరాస్యతను ప్రోత్స హించేందుకు నిర్వహిస్తు న్న అక్షర ఆంధ్ర (FLNAT) ఫైనల్ పరీక్ష ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో విజ యవంతంగా నిర్వహించ బడింది....

కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

విజయవాడ. మార్చి 15 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ( చిన్ని), తూర్పు శాసనస భ్యులు గద్దె...

విజయవాడలో నవీన్ యాదవ్ అడుగుతో దద్దరిల్లిన బెజవాడ.!

విజయవాడ. మార్చి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మూడుసార్లు కిందపడ్డాడు అయినా ఉవ్వెత్తున కెరటంలా దూసుకొచ్చాడు, నవీన్‌ యాదవ్‌ సంచలన విజయం వెను క అంతులేని కష్టం దాగి ఉందని మాజీ...

పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు

జిల్లాలో విజ‌య‌వంతంగా పీ4 కార్య‌క్ర‌మం అమ‌లు రెడ్ క్రాస్ జిల్లా శాఖ భాగ‌స్వామ్యం భేష్‌ ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో పీ4 కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా...

‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడలేదా..? మార్చి 31లోగా ఈ పనులు చేస్తే అకౌంట్‌లోకి వస్తాయి

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పథకం కింద రైతుల...

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీకి పాజిటివ్

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా...

దేశంలోనే తొలిసారిగ విజయవాడ-బెంగళూరు మార్గంలో ‘స్మార్ట్ బస్ ఏక్యూఐ’ సేవలు ప్రారంభం

విజయవాడ, మార్చి 14: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఆధారిత ఇంటర్‌ సిటీ బస్సు సేవలను విజయవాడ-బెంగళూరు మార్గంలో ఇంటర్‌ సిటీ స్మార్ట్‌బస్ సంస్థ...

కోమటి జయరాంను సత్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి….!

విజయవాడ. మార్చి 14 పశ్చిమ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ను ఎమ్మెల్యే సుజనా చౌదరి సన్మానించారు. ఈ సందర్భంగా పోరంకిలో...

సూరంపల్లిలో రైతుతో ముఖాముఖి.. పంటల పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధుల విడుదల సందర్భంగా కృష్ణా జిల్లా సూరంపల్లి లో పర్యటించారు. గన్నవరం నియోజకవర్గంలోని ఈ గ్రామంలో జరిగిన...