Breaking News

ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం నిబంధన’ సడలింపు

అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలు మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం...

ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నామని నికుంజ్ పరాశర్ తెలిపారు.

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన నికుంజ్ పరాశర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి గొప్ప ముందడుగు అవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ సాధ్యమవడానికి...

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 2,064 ఇళ్ల పంపిణీ.. సొంతింటి కల నిజం కానుంది

అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుపతి జిల్లాలో నిర్మించిన 2,064 టిడ్కో ఇళ్లను ఈ నెల 17న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రారంభించి...

గ్యాస్‌పై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందొద్దు..

కొర‌త స‌మ‌స్య లేకుండా ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు మంత్రుల బృందం, ప్ర‌త్యేక అధికారుల బృందాలు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ క‌ష్టం, న‌ష్టాన్ని త‌గ్గించేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌, బ‌లోపేతానికి కృషి వంట గ్యాస్‌కు...

రాష్ట్ర ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం…!

విజయవాడ. మార్చి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మసీదు వద్ద, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ...

ఎన్.చంద్రబాబు నాయుడు ప్రశంసలు.. ప్రకృతి సేద్యంతో రైతు రోశయ్య విజయగాథ స్ఫూర్తిదాయకం

అమరావతి ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక X లో పోస్టు...

నారా లోకేష్ హెచ్చరిక.. బడి భోజనం నాణ్యత తగ్గితే కఠిన చర్యలు

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో మధ్యాహ్న భోజన...

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతులకు రూ.2,670 కోట్లు.. ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ మూడో విడత విడుదల

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరోసారి ఆర్థిక అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడత...

ఎన్.చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్‌కు ఆమోదం

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, జలవనరులు, పరిశ్రమలు, మహిళా సంక్షేమం...

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: నారా లోకేష్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): నారా లోకేష్ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ ఏడు సిద్ధాంతాలతో జనజీవితాల్లో భాగమవుతూ ముందుకు సాగుతున్న జనసేన ప్రయాణం అభినందనీయం.ఈ...