Breaking News

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

|| AP, Telangana MLC election schedule released || హైదరాబాద్/అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల...

ప్రతిపక్ష హోదా ప్రజలే నిర్ణయిస్తారు – డిప్యూటీ సీఎం

|| Opposition status will be decided by the people - Deputy CM ||: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి: "ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు...

2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి: పీపుల్స్ ఫస్ట్ విధానంలో 2047 నాటికి స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. 2025-26 బడ్జెట్...

ప్రతిపక్ష హోదా కోరుతూ అసెంబ్లీలో వైసీపీ హంగామా

ప్రతిపక్ష హోదా కోరుతూ అసెంబ్లీలో వైసీపీ హంగామా – గవర్నర్ ప్రసంగం బహిష్కరణ అమరావతి: ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నినాదాలు చేశారు....

మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు – || Ex-minister's sensational comments || విజయవాడ: తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, వైసీపీ కార్యకర్తల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు...

ఏపీ మిర్చి రైతులను ఆదుకుంటామని హామీ

|| AP promises to support pepper farmers || – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని కేంద్ర మంత్రి కింజరాపు...

22ఏలో ఉన్న భూమిని కబ్జా చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

22ఏలో ఉన్న భూమిని కబ్జా చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిఇటలీలో జాబ్స్ ఇప్పిస్తానని రూ.7కోట్లు మోసంఫిర్యాదుదారులను నుంచి ఆర్జీలను స్వీకరించిన మంత్రి సబిత, సుజయకృష్ణరంగరావు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల...

మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంగుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మీడియా సమావేశం వివరాలు : మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్ రెడ్డిగుంటూరు మిర్చి యార్డు మాజీ...

బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది – షర్మిల

|| Listening to Botsa's words, it is as if demons are described in the Vedas - Sharmila || వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత బొత్స సత్యనారాయణ...

వెయ్యి కోట్ల బకాయిలను తీర్చింది కూటమి ప్రభుత్వం

|| The coalition government cleared the arrears of a thousand crores ||: మంత్రి సత్యకుమార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం వైఎస్ జగన్ పై...