Breaking News

ఇన్‌స్టా బ్యాన్‌పై స్పందించిన అన్వేష్.. “బత్తాయిలు” వీడియో వైరల్.

నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన యూట్యూబర్ Anvesh (ప్రపంచ యాత్రికుడు) మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదవ్వగా, తాజాగా...

ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం.. మహిళలకు ఊరట.

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ లో అమలవుతున్న మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు ప్రయాణం)పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి భారీ బడ్జెట్ కేటాయింపులు చేయాలని...

ఓడిపోయిన బిఆర్ఎస్ నాయకులను పరామర్శించి గెలిచిన కౌన్సిలర్లకు సన్మానించిన బిక్షమయ్య గౌడ్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి కొద్ది మెజార్టీతో ఓడిపోయిన బి.ఆర్.ఎస్ నాయకులను పరామర్శించి...

యూరియా యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.

తుర్కపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన యూరియా యాప్ విధానంతో...

పండ్లకు మద్దతు ధర ప్రకటించాలి: ఏనుగుల వీరాంజనేయులు

కోదాడ, ఏప్రిల్ 23 (నేటి తెలుగు పత్రిక): పకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న పండ్ల తోటలను రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, తెలంగాణ పండ్ల తోటల రైతు సంఘం రాష్ట్ర...

ఎరువుల బుకింగ్‌ మొబైల్‌ యాప్‌లోనే: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19: (నేటి తెలుగు పత్రిక): రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్ణీత సమయానికి ఎరువులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 'ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌' ఇకపై రాష్ట్రమంతటా అమలు కానుంది.గత...

న్యాయవాదులపై దాడులను ఖండించండి.

కోదాడ: ఫిబ్రవరి 19(నేటి తెలుగు పత్రిక): న్యాయవాదులపై దాడులను ఖండించాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య కోరారు. నల్గొండలో న్యాయవాది నరేష్ కుటుంబం పై దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి,...

బాధ్యతతో పని చేస్తాం: కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.

వారంలో ఒక రోజు డివిజన్ లో పర్యటిస్తా. కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్. కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : బిజెపి పై నమ్మకంతో కరీంనగర్ నగరపాలక సంస్థ బాధ్యతలను అప్పజెప్పిన పట్టణ ప్రజలందరికీ శిరస్సు...

50వ డివిజన్ ప్రజల రుణం తీర్చుకోలేనిది.

డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు. నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ పట్టణం 50 డివిజన్ ప్రజలు తనపై విశ్వాసం, నమ్మకం తో మున్సిపల్ ఎన్నికల్లో అందించిన విజయం...

నిరాశ్రయులైన కరీంనగర్ వాసులకు బాసటగా నిలిచిన కేంద్ర మంత్రి బండి.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : దైవ దర్శనానికి వెళ్లినగదు, లగేజీ సామగ్రి కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. నిరాశ్రయులైన వారి సమాచారం కేంద్ర హోం శాఖ సహాయ...