మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు పంట మార్పిడి విధానాలపై నివేదికను సమర్పించింది. కమిషన్ చైర్మన్ ఎం....
మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని రాజేంద్రనగర్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ సహా ముగ్గురిపై బయో-టెర్రర్ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇస్లామిక్ స్టేట్కు...
మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ రైతు మేళాలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో దేవదాయ...
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నందికొండ రమేష్, జాయింట్ సెక్రటరీగా మేకల శ్రీధర్ నియామకం. ముషీరాబాద్, మే 05(నేటి...
పామర్రు, మే 05, (నేటి తెలుగు పత్రిక): జనగణన నమోదు ప్రక్రియకు ప్రజలు తప్పనిసరిగా సహకరించి తమ వివరాలను సంబంధిత ఏన్యూమరేటర్కు అందించాలని సూపర్వైజర్ గృహ నిర్మాణ శాఖ ఏఈ పెదపూడి పవన్ కళ్యాణ్...
సిద్దిపేట, మే 05, (నేటి తెలుగు పత్రిక): ఈటల రాజేందర్ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. గజ్వేల్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర...
మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, ఆర్ఎంసీ ప్లాంట్లపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. ఒక్క రోజులోనే ఆరు ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టి అక్రమ యూనిట్లను కూల్చివేసింది.గండిపేట...
మే 05, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం బీసీ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు విమర్శించారు.గాంధీ భవన్లో మాట్లాడిన ఆయన, బీసీలకు సంబంధించిన అంశాలను...
మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో జర్మనీకి చెందిన బీఏఎస్ఎఫ్ (BASF) సంస్థ గ్లోబల్ సర్వీస్ హబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదిరింది.ఈ హబ్...
మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు నగరంలో మూడు కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు...