Breaking News

అకాల వర్షాలపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

మే 27, (నేటి తెలుగు పత్రిక): రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అకాల వర్షాలు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో...

డిజిటల్ చెల్లింపులతో జాగ్రత్త.. వ్యాపారులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

మే 27, (నేటి తెలుగు పత్రిక): వీసీ సజ్జనార్ బక్రీద్ పండుగ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జీ పే, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా నకిలీ...

నీట్ పేపర్ లీక్‌లో ముగ్గురు ‘మనీషాలు’ అరెస్ట్

మే 27, (నేటి తెలుగు పత్రిక): నీట్ పేపర్ లీక్‌ Case కేసులో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురి పేర్లలోనూ ‘మనీషా’ అనే పేరు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది....

ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లో కీలక మార్పులు

మే 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లో పలు కీలక మార్పులు చేసింది. వివిధ సబ్జెక్టుల్లో పునరావృతమవుతున్న పాఠాలను తొలగించడంతో పాటు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కొత్త...

చిరంజీవిపై ఫేక్ వీడియోలు.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు

మే 27, (నేటి తెలుగు పత్రిక): చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తూ మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా...

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. గవర్నర్‌ను కలిసిన కవిత

మే 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్‌తో కలిసి వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి బాధితులతో కలిసి తెలంగాణ...

గ్రామ పంచాయతీ సిబ్బందికి నెల తొలి తేదీన జీతాలు: సీఎం రేవంత్

మే 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తేదీననే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి...

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

చెరువుల కబ్జాలపై హైడ్రా దూకుడు.. కోకాపేటలో భారీ కూల్చివేతలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): గండిపేట మండలం కోకాపేట కొత్త చెరువులో జరిగిన భారీ ఆక్రమణలపై హైడ్రా అధికారులు మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. 72 ఎకరాల విస్తీర్ణం గల చెరువులో విల్లాస్,...

హైదరాబాద్ తాగునీటి సమస్యలపై మంత్రుల సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో నగర తాగునీటి సమస్యలపై మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, వాటర్ బోర్డు ఎండీ అశోక్‌తో...