Breaking News

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5 లక్షల జీవిత బీమా

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం 2026–27 వార్షిక బడ్జెట్ సందర్భంగా ప్రజలకు మరో కీలక శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం “ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా”...

తాండూర్ పీ.హెచ్ .సీ లో ప్రత్యేక వైద్య శిబిరం

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి రోగులకు వైద్య...

సబ్బని కృష్ణకు కళారత్న నేషనల్ అవార్డు

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): 46 ఏళ్ల కళామతల్లి సేవకు గుర్తింపుగా ప్రజా కళాకారుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సబ్బని కృష్ణ కు బహుజన సాహిత్య అకాడమీ (బి...

తెలంగాణ 2026-27 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి ప్రభుత్వం మొత్తం ₹3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వివిధ రంగాల అభివృద్ధి,...

అతని కళ్ళు సజీవం.. నేత్రదానానికి ముందుకు వచ్చిన మల్లేష్ కుటుంబ సభ్యులు

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన ఆ ఇళ్ల మల్లేష్ (55) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. మృతుని బావ మరిది గుడిసెల...

హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్య

హైదరాబాద్, మార్చి 19, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్–రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జూబ్లీ...

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం – సాదా బైనామా భూములకు శాశ్వత పరిష్కారం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: ఉగాది సందర్భంగా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక శుభవార్తలు తెలిపారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం...

తెలంగాణ నందిని నాటకోత్సవాల్లో ‘సైరా నరసింహ రెడ్డి’కు అవార్డుల వర్షం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో నిర్వహించిన నందిని నాటకోత్సవాల్లో ‘సైరా నరసింహ రెడ్డి’ నాటకం ఘన విజయాన్ని సాధించింది. ఈ నాటకంలో నటించిన కళాకారులు తమ అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని...

రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ Dr వంగపల్లి అంజయ్య స్వామి ఆర్థిక సహకారంతో ఉగాది పంచాంగం పంపిణి కార్యక్రమం

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఐ.వి.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యదర్శి గౌ!! ఉప్పల శ్రీనివాస్ ఆదేశాను సారం, యాదాద్రి...

బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత గారి ఆదేశాల మేరకు అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ...