Breaking News

కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్‌కు ఉందా?: బండి సంజయ్

మే 05, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా అని...

జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసు.. సజ్జనార్ స్పెషల్ ఫోకస్

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన బాలికల ట్రాప్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుపై నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రత్యేక దృష్టి...

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఆరు దుకాణాలు దగ్ధం

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరు ఫర్నిచర్ దుకాణాలు పూర్తిగా...

బెంగాల్‌లో మజ్లిస్‌కు గట్టి ఎదురుదెబ్బ

మే 05, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు ఆశించిన ఫలితాలు రాలేదు. పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఆ...

బెంగాల్ ఫలితాల ప్రభావంతో తెలంగాణలోనూ అధికారం సాధిస్తాం: బీజేపీ నేతల ధీమా

మే 05, (నేటి తెలుగు పత్రిక): బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయని, ఆ ప్రభావం తెలంగాణలోనూ బీజేపీకి అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్...

మోదీ సభకు బీజేపీ జోరు ప్రచారం.. తార్నాకలో వాల్ రైటింగ్ హల్‌చల్

మే 05, (నేటి తెలుగు పత్రిక): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రచారం ఉద్ధృతమైంది. ఈ క్రమంలో తార్నాకలో నిర్వహించిన...

విద్యుత్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

మే 05, (నేటి తెలుగు పత్రిక): గత ప్రభుత్వ కాలంలో జరిగిన విద్యుత్ కొనుగోలు వ్యవహారాలు, భద్రాద్రి మరియు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం...

తెలంగాణలో కవిత పార్టీపై దృష్టి..కొత్త రాజకీయ శక్తులపై చర్చ

మే 05, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజకీయాల్లో కొత్త పార్టీల ఆవిర్భావం ప్రతి సారి చర్చకు దారితీస్తోంది. ఇటీవల తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని పార్టీ సాధించిన విజయంతో, కొత్త రాజకీయ శక్తుల ప్రభావంపై...

పాలమూరు నుంచే కవిత తొలి అడుగు.. కృష్ణా జలాలపై శంఖారావం

మే 05, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయంగా తొలి అడుగును పాలమూరు నేల నుంచే వేయనున్నారు. పార్టీ స్థాపన అనంతరం కృష్ణా జలాల సాధననే ప్రధాన...

మొక్కజొన్న పంట దహనం.. రైతులను ఆదుకోవాలి: కవిత డిమాండ్

మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మొక్కజొన్న పంట దహనం ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బోథ్ మండలం కనుగుట్టలో ప్రమాదవశాత్తు...