Breaking News

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తెలంగాణ బీజేపీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్ ధరలు అధికంగా ఉండటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ బీజేపీ విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం...

హైదరాబాద్ విభజనపై బీజేపీ విమర్శలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం మజ్లిస్ పార్టీ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనను ‘తుగ్లక్ పాలన’గా విమర్శించిన...

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?

మే 26, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే దాదాపు రూ.8 వరకు పెరిగిన నేపథ్యంలో మరోసారి భారీ పెంపు ఉండొచ్చన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత...

నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటి ముట్టడి: కవిత హెచ్చరిక

మే 26, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాగేశ్వర్‌ను హైదరాబాద్‌లో...

కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్.. డబుల్ బెడ్రూం ఇళ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు

మే 25, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని, అదే విధంగా...

మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం రేవంత్ భారీ నిర్ణయాలు

హైదరాబాద్, మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం ఎ....

‘ఇందిరమ్మ చీరలు’ ఆవిష్కరించిన సీఎం రేవంత్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందజేయనున్న ‘ఇందిరమ్మ చీరల’ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రిణి సీతక్క, మహిళా ఉన్నతాధికారుల సమక్షంలో చిలకపచ్చ రంగులో రూపొందించిన...

బీజేపీ యాత్రలు ఓ రాజకీయ డ్రామా: పొన్నం ప్రభాకర్

మే 25, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ నేతను విచారిస్తున్న సిట్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ శ్రీరాంరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు...

హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణ ఒప్పందం

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఆర్థిక బలం చేకూరింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)తో రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో...