బెంగాల్లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి
మే 04, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి బీజేపీకి పట్టం కట్టారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో అక్కడ అరాచకాలు, గుండాగిరి...
