Breaking News

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

మే 04, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి బీజేపీకి పట్టం కట్టారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో అక్కడ అరాచకాలు, గుండాగిరి...

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

మే 04, (నేటి తెలుగు పత్రిక): కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా...

కరీంనగర్ ఆకాశవాణి కేంద్రం అభివృద్ధికి వినతి

కరీంనగర్, మే 04, (నేటి తెలుగు పత్రిక): : కరీంనగర్ ఆకాశవాణి (AIR) కేంద్రాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని స్థానిక నివాసులు, కళాకారులు, రచయితలు అయిన శరత్ సాహితీ కళా స్రవంతి కరీంనగర్...

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలించాలి: సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ వినతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జవహర్‌నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. జవహర్‌నగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్...

రైతుల కోసం పోరాటం తీవ్రం… రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం: కేటీఆర్

మే 04, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను తీవ్రంగా వేధిస్తోందని...

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని పుత్తలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది....

కారంపూడి దోపిడీ కేసు ఛేదన… ఆరుగురు అరెస్ట్

మే 04, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన కారంపూడి బంగారం దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పట్టపగలు వ్యాపారిపై దాడి చేసి సుమారు రూ.60 లక్షల విలువైన ఆభరణాలు...

ఉత్తర–దక్షిణ రాజకీయాలకు ప్రజల చెక్: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

మే 04, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలు చేసే వారికి తాజా ఎన్నికల...

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ హై అలర్ట్.. గోరక్షకులకు పోలీసుల కఠిన హెచ్చరికలు

హైదరాబాద్, మే 04, (నేటి తెలుగు పత్రిక): బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని నగరంలో శాంతిభద్రతలు కట్టుదిట్టం చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో గోరక్షక సంఘాల...

హైదరాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్ మిస్సింగ్.. కలకలం

హైదరాబాద్, మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ‘షీటీమ్స్’లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. విధి నిర్వహణలో ఉండగానే కార్యాలయం నుంచి...