Breaking News

హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్య

హైదరాబాద్, మార్చి 19, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్–రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జూబ్లీ...

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం – సాదా బైనామా భూములకు శాశ్వత పరిష్కారం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: ఉగాది సందర్భంగా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక శుభవార్తలు తెలిపారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం...

తెలంగాణ నందిని నాటకోత్సవాల్లో ‘సైరా నరసింహ రెడ్డి’కు అవార్డుల వర్షం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో నిర్వహించిన నందిని నాటకోత్సవాల్లో ‘సైరా నరసింహ రెడ్డి’ నాటకం ఘన విజయాన్ని సాధించింది. ఈ నాటకంలో నటించిన కళాకారులు తమ అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని...

రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ Dr వంగపల్లి అంజయ్య స్వామి ఆర్థిక సహకారంతో ఉగాది పంచాంగం పంపిణి కార్యక్రమం

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఐ.వి.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యదర్శి గౌ!! ఉప్పల శ్రీనివాస్ ఆదేశాను సారం, యాదాద్రి...

బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత గారి ఆదేశాల మేరకు అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ...

తాజ్ పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకల పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 19 : (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో గల పేద...

శ్రీ బీరప్ప మహంకాళి టెంపుల్ వద్ద ఘనంగా ఉగాది పండుగ వేడుకలు

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు స్వస్తి శ్రీ పరభావ నామ నూతన తెలుగు సంవత్సరము ఉగాది సందర్భంగా ఆలేరు పట్టణంలో శ్రీ...

రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – సాదా బైనామా భూములకు త్వరలో పరిష్కారం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా...

రేవంత్ రెడ్డికు ‘రైతు ఉత్సవాలు’ కార్యక్రమాలకు ఆహ్వానం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు....

ఘనంగా మల్లు స్వరాజ్యం నాలుగో వర్ధంతి.

కోదాడ ,మార్చి19 (నేటి తెలుగు పత్రిక.): సూర్యాపేట జిల్లా, కోదాడ పట్టణంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా వారి ఫోటోకు...