మే 25, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించడం తన చిరకాల లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ తెలంగాణ...
మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీరు అందించే వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్...
మే 25, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కార్మికులకు కనీస వేతనాల పెంపు...
మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు...
మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పేరుపై అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు TGIIC రికార్డుల్లో...
మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ బలోపేతంపై టీపీసీసీ చీఫ్...
మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఏపీలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో 45...
మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురానున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి సంబంధించిన విధివిధానాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5...
మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా ఈ...
మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, అమలులో మాత్రం పురోగతి కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి...