Breaking News

గోదావరి జలాలతో ఖమ్మం సస్యశ్యామలం: మంత్రి తుమ్మల

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించడం తన చిరకాల లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ తెలంగాణ...

బీఆర్‌ఎస్ వస్తే హైదరాబాద్‌కు 24 గంటల తాగునీరు: కేటీఆర్

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీరు అందించే వ్యవస్థను బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్...

రైతుల కోసం నష్టానికైనా మొక్కజొన్న కొనుగోలు: సీఎం రేవంత్ రెడ్డి

మే 25, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కార్మికులకు కనీస వేతనాల పెంపు...

కేంద్రం సహకరించకున్నా రైతుల కోసం ధాన్యం కొనుగోలు: సీఎం రేవంత్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు...

ఫ్యూచర్ సిటీ పేరుపై గందరగోళం.. ఫార్మా సిటీగానే రికార్డులు?

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పేరుపై అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు TGIIC రికార్డుల్లో...

రేవంత్–మహేశ్ మధ్య దూరం పెరుగుతోందా..? కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ చర్చ

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ బలోపేతంపై టీపీసీసీ చీఫ్...

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. పలుచోట్ల 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఏపీలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో 45...

ఇందిరమ్మ బీమా పథకం.. 10 రోజుల్లోనే బీమా నగదు జమకు సర్కార్ ప్లాన్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురానున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి సంబంధించిన విధివిధానాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5...

హైకోర్టు న్యాయవాది హత్య కేసులో సంచలన అంశాలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా ఈ...

సచివాలయంలో సోలార్ ప్రాజెక్టులకు ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదు

మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, అమలులో మాత్రం పురోగతి కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి...