Breaking News

శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్

సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రి సందర్శన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిని సినీ నటుడు అల్లు అర్జున్ సందర్శించి, సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయనతో...

పార్కులు, చెరువుల ఆక్రమణలపై చర్యలు

పార్కులు, చెరువుల ఆక్రమణలపై చర్యలు: హైడ్రా ప్రజావాణి మొదటి రోజే 83 ఫిర్యాదులు ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించిన ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు హైడ్రా (Hydra) తీసుకున్న నిర్ణయం...

కేటీఆర్ పై ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ పై ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు – ఏసీబీ విచారణను వ్యంగ్యంగా ఎద్దేవా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శల పర్వం కొనసాగించారు. ట్విట్టర్...

బీఆర్ఎస్ నాయకుల విమర్శలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందన

బీఆర్ఎస్ నాయకుల విమర్శలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందన హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar...

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యం: మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% సీట్లను గెలుచుకోవడమే తమ లక్ష్యమని, గెలిచే ధృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్...

కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఫార్ములా ఈ-రేస్ కేసు: కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ కేసులో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్‌లో మాజీ మంత్రి...

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ ఫ్లైఓవర్ ప్రారంభం

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ ఫ్లైఓవర్ ప్రారంభం - ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. నెహ్రూ జూ పార్క్...

కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు

ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంపై కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా కేసు నమోదు చేసినట్లు బీఆర్‌ఎస్...

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో...

2050 నాటికి అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాల

2050 నాటికి నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్: జలమండలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో,...