Breaking News

హార్డ్‌కోర్ నక్సలైట్లపై చర్యల్లో భద్రతా బలగాల పాత్ర కీలకం: సుప్రీంకోర్టు

మే 25, (నేటి తెలుగు పత్రిక): మావోయిస్టు నాయకుడు కట్టా రామచంద్రారెడ్డి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడవుల్లో జరిగే యాంటీ నక్సల్ ఆపరేషన్లు అత్యంత క్లిష్ట...

“పేదలకు కనీస గౌరవం కూడా దక్కడం లేదు”.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పరిస్థితులు దిగజారిపోయాయని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం...

“ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం.. రైతుల పరిస్థితి దారుణం” : హరీశ్ రావు విమర్శలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): సిద్దిపేట జిల్లా ఎన్సాన్‌పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించి వరి ధాన్యం కొనుగోలు పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై...

మేడ్చల్‌లో టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్న వ్యక్తి అరెస్ట్

మే 24, (నేటి తెలుగు పత్రిక): మేడ్చల్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయీద్ ఖాన్ అనే వ్యక్తి...

ముందు ప్రజెంట్ సిటీని పట్టించుకో రేవంత్: కేటీఆర్

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై మాట్లాడే ముందు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగర సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. అంబర్‌పేట్‌లో పార్టీ కార్యకర్తలను...

ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: నిరంజన్ రెడ్డి

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర...

తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మే 24, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాలు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా...

రైతు సమస్యలపై బీజేపీ యాత్ర.. రఘునందన్ రావు

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రకటించారు. రేపటి నుంచి...

జొన్న, మొక్కజొన్న రైతులకు శుభవార్త: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోళ్ల కోసం భారీగా నిధులు కేటాయించింది. ఈ విషయాన్ని...

రేవంత్‌రెడ్డికి మోదీ రాజకీయ ఆఫర్ ఇచ్చారా?: ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి అవకాశం ఇస్తే...