Breaking News

నక్సల్స్ తగ్గడంతో పోలీస్ వ్యూహం మార్పు.. గ్రేహౌండ్స్‌కు కొత్త బాధ్యతలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోవడంతో రాష్ట్ర పోలీస్ శాఖ తన వ్యూహాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు నక్సల్స్ ఏరివేతే ప్రధాన లక్ష్యంగా పనిచేసిన...

మే 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాలను...

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు విమర్శలు

సిద్దిపేట, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. రైతుల నుంచి వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో వారు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఐటీ ఎంట్రీ.. వేల కోట్ల అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తు, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ...

పీఆర్సీ నివేదిక త్వరలోనే.. ఉద్యోగులకు ₹6 వేల కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. నివేదిక వచ్చిన...

ప్రజా సమస్యల పరిష్కారంలో విప్‌లు మరింత చురుకుగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో ప్రభుత్వ విప్‌లు మరింత చురుకుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ,...

పంటల కొనుగోలు విషయంపై బండి సంజయ్‌కు తుమ్మల కౌంటర్

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం ఏ పంటలను కొనుగోలు చేస్తుందో ముందుగా తెలుసుకుని ఆ తర్వాతే ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...

ఢిల్లీలో ఏసీ పేలుడు విషాదం.. 8 మంది మృతి

న్యూఢిల్లీ, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ఎయిర్ కండిషనర్ పేలడంతో నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో...

ఆర్టీసీ కార్మికుల వసతుల మెరుగుదలకు గడువు విధించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్‌/హుస్నాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్‌డిపోలు, బస్‌స్టేషన్లలో ఆర్టీసీ కార్మికులకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన మెరుగుపర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ నెల 17వ...

ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల మేరకే హ్యామ్ రోడ్ల అడ్వాన్సులు: కోమటిరెడ్డి

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) రోడ్లకు సంబంధించిన మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు పూర్తిగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిబంధనల...