Breaking News

ఉప్పల్‌లో మహాత్మా గాంధీ విగ్రహ పునఃప్రారంభం

ఉప్పల్‌లో మహాత్మా గాంధీ విగ్రహ పునఃప్రారంభం: అహింస పథానికి నూతన గౌరవం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. రక్తపు...

సంక్రాంతి తరువాత ‘రైతు భరోసా’ పథకం అమలు

సంక్రాంతి తరువాత 'రైతు భరోసా' పథకం అమలు: కీలక సబ్ కమిటీ భేటీ సంక్రాంతి అనంతరం రాష్ట్రంలో 'రైతు భరోసా' పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ...

టీపీసీసీ అధ్యక్షుడు నూతన సంవత్సరం శుభాకాంక్షలు వెలువ

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలు నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నూతన...

కేటీఆర్ త్రీడీ విమర్శలపై ఎంపీ చామల కిరణ్ ఘాటుగా స్పందన

కేటీఆర్ త్రీడీ విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఘాటుగా స్పందన హైదరాబాద్: 3D పాలన అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి...

రైతు భరోసా పై ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది

రైతు భరోసా పై ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు సహాయంగా చేపట్టిన పథకాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల...

డ్రగ్స్‌ అవసరమా డార్లింగ్స్‌…?

డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ సినీ నటుడు ప్రభాస్‌ ప్రత్యేక వీడియో విడుదల హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో డ్రగ్స్‌ వల్ల...

క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు

ఫార్ములా-ఈ రేసు కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు రద్దు చేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన...

నల్గొండ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష

నల్గొండ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, SLBC ప్రాజెక్ట్ నల్గొండ ప్రజల...

తెలంగాణ మంత్రివర్గ సమావేశం: ప్రధాన అంశాలపై చర్చకు సన్నాహాలు

తెలంగాణ మంత్రివర్గ సమావేశం: ప్రధాన అంశాలపై చర్చకు సన్నాహాలు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో పలు...

పబ్బులకు వెళ్లడం మన సంస్కృతి కాదు!

"కొత్త సంవత్సరం పేరుతో గోవా, పబ్బులకు వెళ్లడం మన సంస్కృతి కాదు!" - రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త సంవత్సరం వేడుకలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "కొత్త సంవత్సరం గోవాతో పాటు...