Breaking News

మధ్యలో నిలిచిన ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థికసాయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 56 మంది మృతి

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండల...

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం.. 2.5 లక్షల ఇళ్ల మంజూరు

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో రెండో విడతగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్...

ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల సహకారం

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి పలు కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో భాగంగా వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణకు భారీగా...

విజయవాడ సమీపంలో బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు...

అడుగున్నర భూమి వివాదం.. ఇద్దరి దారుణ హత్య

మే 24, (నేటి తెలుగు పత్రిక): బీహార్ రాష్ట్రంలో చిన్నపాటి భూమి వివాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. కేవలం అడుగున్నర స్థలం కోసం రెండు కుటుంబాల మధ్య నెలకొన్న ఘర్షణ హింసాత్మకంగా మారి...

చోరీలపై విశాఖ పోలీసుల ఉక్కుపాదం.. 51 కేసులు ఛేదన, రూ.1.04 కోట్ల సొత్తు రికవరీ

మే 23, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో చోరీలు, సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో విశాఖ పోలీస్ కమిషనరేట్...

యువశక్తితోనే వికసిత భారత్ సాధ్యం: కిషన్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని కేంద్ర బొగ్గు, గనుల...

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దు.. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు: మంత్రి శ్రీధర్‌బాబు

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులపై రాజకీయ వివాదాలు మరింత వేడెక్కుతున్నాయి. ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు...

సూర్యాపేటలో కలకలం.. మాజీ సర్పంచ్‌, బీఆర్ఎస్ నేత మధు దారుణ హత్య

మే 23, (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ చింతలపాటి మధును గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా...