Breaking News

రైతు భరోసాపై తెలంగాణ గుడ్ న్యూస్.. కొత్త విధానంతో అందరికీ ఒకేసారి లబ్ధి

మార్చి 19,నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేపట్టింది. ఇక తొలి విడతలోనే అందరికీ...

పండుగల సందర్భంగా పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు బహూకరణ

ఉపాధ్యాయుడు ఎస్.కె. ఖాజామియా దాతృత్వ గుణానికి అభినందనలు సమాజ హితం కోసమే పండుగలు. కోదాడ, మార్చి18 (నేటి తెలుగు పత్రిక ): కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల...

గ్యాస్ కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలి

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ సంయుక్త దాడులను ఖండించండి మండారి డేవిడ్ కుమార్ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కోదాడ ,మార్చ్ 18(నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇతర దేశాలపై...

సమాజ అభివృద్ధికి యువత ముందుండాలని

మేరా యువ భారత్ - నల్గొండ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ తాళ్లపల్లి మహేష్ యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ):...

కే.హెచ్.ఆర్ ఫౌండేషన్ చలివేంద్రంను ప్రారంభించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆత్మకూరు ఎం: చలి వేంద్రం ను ప్రారంభించిన మాజీ ప్రభుత్వ విప్ మాజీ శాసన సభ్యులు...

మోటకొండూరు చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా

గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్. యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు మోటకొండూర్ మండల కేంద్రంలోని చెరువుని...

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు...

మొక్కజొన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన.. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): మొక్కజొన్న రైతుల సమస్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.చేతుల్లో...

ఆలేరు గోలనుకొండలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం గొలనుకొండ గ్రామములో ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలన్న గారికి రైతుల ఆనందం,...

ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత

బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక) : బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్కూరి రాంచందర్ ఆదేశాలతో బుధవారం మండలంలోని ఆకెనెపల్లి గ్రామంలో ముస్లిం లకు కాంగ్రెస్ నాయకులు...