Breaking News

కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా

కామారెడ్డి, మే 02, (నేటి తెలుగు పత్రిక): కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా నమోదు అయ్యింది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసులో నోటీసులు జారీ చేసినట్లు...

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ధర్మపురి అర్వింద్

హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ నాయకులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెరుగుదలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్...

ఆర్టీసీ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండండి: మంత్రి పొన్నం ప్రభాకర్

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికులతో సానుకూలంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో పనులు చేయించుకోవాలని...

కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతాం.. ప్రజల సమస్యలే మా అజెండా: కవిత

మే 02, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరుగుతున్న వేళ, కవిత కీలక ప్రకటనలతో రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వస్తామని ఇచ్చిన...

రుణమాఫీపై హరీశ్‌రావు విమర్శలు.. కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని ఆరోపణలు

సిద్దిపేట, మే 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల తూటాలు పేలాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో...

వాణిజ్య గ్యాస్ ధరల పెంపుపై కేటీఆర్ ఫైర్.. వెంటనే తగ్గించాలని డిమాండ్

హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల భారీ పెంపుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు తీవ్రంగా స్పందించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి...

కవిత వ్యాఖ్యలపై దానం నాగేందర్ ఫైర్.. తండ్రిపై విమర్శలు తగవని వ్యాఖ్యలు

హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ముఖ్యంగా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను...

పోలీస్ శాఖలో భారీ నియామకాలు.. 19 వేల పోస్టుల భర్తీకి సిద్ధం

మే 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 19,000...

హైడ్రా నిర్ణయం.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు

మే 02, (నేటి తెలుగు పత్రిక): గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, బాధిత పేదల పట్ల మానవతా దృక్పథంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో...

ఆహార భద్రత కార్యాలయంలో నిర్లక్ష్యం.. నలుగురు ఉద్యోగులు సస్పెండ్

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఆహార భద్రత ప్రధాన కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రజా సేవలో బాధ్యతాయుతంగా...