Breaking News

“ఇదేనా కలికాలం?”.. కుక్కల రక్తం అక్రమ వ్యాపారంపై రేణు దేశాయ్ ఆగ్రహం

మే 02, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన కుక్కల రక్తం అక్రమ విక్రయాల ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూగజీవాలపై జరుగుతున్న ఈ అమానుష చర్యలు ప్రజలను కలచివేస్తుండగా, నటి...

ఓఆర్‌ఆర్ ప్రమాదం విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి, ఉస్మానియాలో బాధితులను పరామర్శించిన కేటీఆర్

మే 02, (నేటి తెలుగు పత్రిక): శంషాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్‌పై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ సోదరుడి కుటుంబానికి...

సీ సంక్షేమంపై దృష్టి.. సీఎం రేవంత్‌ను కలిసిన సలహాదారు హనుమంతరావు

మే 02, (నేటి తెలుగు పత్రిక): బీసీ సంక్షేమం, అభివృద్ధి వ్యవహారాల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇటీవల నియమితులైన వి. హనుమంతరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ వర్గాల...

ఆర్టీసీ బలోపేతానికి సమగ్ర కార్యాచరణపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

మే 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ బలోపేతం, ప్రయాణికులకు మెరుగైన సేవలందించే దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక సంఘాల ప్రతినిధులకు...

విద్యుత్ మౌలిక వసతులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి.. సబ్‌స్టేషన్లు, సోలార్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

మే 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వేగంగా అమలవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్...

హ్యామ్ రోడ్ల టెండర్లపై హరీశ్‌రావు ఆరోపణలు

మే 02, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో హ్యామ్ రోడ్ల టెండర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. అంచనా విలువ కంటే ఎక్కువ ధరలకు టెండర్లు కట్టబెడుతూ...

కేసీఆర్‌పై మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు.. హైడ్రా చర్యలపై రాజకీయ రగడ

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల పోరు మరింత ఉధృతమైంది. కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటైన విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలను తొలగించేందుకు ప్రభుత్వం...

టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి బోడ జనార్దన్ ఎంట్రీకి రంగం సిద్ధం

హైదరాబాద్, మే 01, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)లో చేరేందుకు సిద్ధమయ్యారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను...

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ప్రభుత్వం సిద్ధం

మే 01, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నగరంలో నిర్వహించిన హౌసింగ్ సొసైటీల ప్రతినిధుల సమావేశంలో ఆయన...

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు

హైదరాబాద్, మే 01, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల...