యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో . బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్లా...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు వివాదం మళ్లీ వేడెక్కింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కే.టి. రామారావు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మూసీ అభివృద్ధి...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఏకంగా 50 శాతం...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతిపాదిత “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత కె. టి. రామారావు (కేటీఆర్) తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు నిజంగా భవిష్యత్తు ఉందా...
నడిగూడెం , మార్చ్ 17(నేటి తెలుగు పత్రిక): అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిఐటియు నడిగూడెం మండల అధ్యక్షుడు షేక్ సుభాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాదులో జరిగే గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్...
నడిగూడెం, మార్చ్ 17(నేటి తెలుగు పత్రిక): గ్రామంలో వార్డులలో ఉన్న సమస్యలు గుర్తించి ,స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రామాపురం...
యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు రాజపేట భారతీయ జనతా పార్టి మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏదైతే అడ్డదారులు తొక్కి 6...
బెల్లంపల్లి, మార్చి 17: (నేటి తెలుగు పత్రిక): కాసిపేట 1 ఇంక్లైన్ గనిని మంగళవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ సందర్శించారు. అండర్ గ్రౌండ్ లో పని స్థలాలను, యంత్రాల పనితీరును పరిశీలించారు....
యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు ఆలేరు పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో 1వ వార్డ్ లో సంతోష్ యూత్ అసోసియేషన్ వారు...