Breaking News

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా తెలంగాణలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ నగరంలో సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు...

బీఆర్‌ఎస్‌కు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్...

యాదగిరిగుట్టలో వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి...

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం స్వామివారిని...

సెంట్రింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కవిత

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న సెంట్రింగ్ కార్మికులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు...

బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు భవిష్యత్తు ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

మే 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ఆపేస్తామంటూ హరీశ్‌రావు ఎలా మాట్లాడుతున్నారని ఆయన...

గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని మృతి.. విషాదంలో కుటుంబం

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పల్లవి గౌడ్(19) మృతి చెందడం విషాదాన్ని కలిగించింది.ఛాతీ భాగంలో గడ్డ సమస్యతో ఈ...

డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయానికి కొత్త దిశ: మంత్రి తుమ్మల

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. విశ్వవిద్యాలయంలోని పలు పరిశోధనా విభాగాలు, ప్రయోగశాలలను...

పునరుత్పాదక ఇంధన కేంద్రంగా హైదరాబాద్ ఎదగాలి: కిషన్‌రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని విస్తరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్‌ను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం...

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.1 చొప్పున పెంపు నమోదైంది. తాజా ధరల...