Breaking News

కవిత భయంతోనే కేసీఆర్ బయటకు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత కారణంగానే కేసీఆర్...

కార్మికుల చెమటకే గౌరవం.. మే డే సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మికులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి...

విద్యార్థులకు సమగ్ర సదుపాయాలు సకాలంలోనే.. సెంట్రలైజ్డ్ కొనుగోళ్లపై సీఎం రేవంత్ కఠిన ఆదేశాలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): విద్యార్థులకు అవసరమైన అన్ని సామగ్రి సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుస్తులు, నోటుపుస్తకాలు, ఇతర అవసరమైన వస్తువులు సకాలంలో...

విజయవాడలో అమానుషం.. చిన్నారిని గోడకేసి కొట్టి హత్య

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి 18 నెలల చిన్నారిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది....

గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్‌న్యూస్.. మే డే నాడు బిల్లుకు గవర్నర్ ఆమోదం

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గిగ్ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ బిల్లు’కు రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించడంతో, మే డే సందర్భంగా గెజిట్...

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు...

మైక్రో ఫైనాన్స్ కేసులో కొత్త కోణం.. మంగ్లీ తమ్ముడు ఖాతాపై దర్యాప్తు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రముఖ గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు...

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రానికి మే 10న ప్రధాని మోదీ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఈ...

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. దత్తత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత...

సీఎం రేవంత్‌ను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్.. భద్రతపై కీలక చర్చలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర...