Breaking News

పోక్సో కేసు వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి భగీరథ్ పోక్సో కేసు అంశంపై స్పందించారు. ఈ కేసులో ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్,...

గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి బ్యాంకుల చురుకైన సహకారం అవసరం: మంత్రి తుమ్మల

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని ఆయన...

ఎబోలా అలర్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన తనిఖీలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు....

భానుడి భగభగలు.. తెలంగాణలో వడదెబ్బతో 22 మృతి

మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులోనే 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి...

రాజన్న సిరిసిల్ల విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

మే 22, (నేటి తెలుగు పత్రిక): రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు మిడ్ మానేరు జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ...

ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం.. ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర...

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత.. ప్రయాణికుడు అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి గంజాయి అక్రమ రవాణా యత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో...

సచివాలయం ముందు ఉద్రిక్తత.. కవిత అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): కవిత రైతుల సమస్యలపై సచివాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వడ్ల కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో...

నేపాలీ నిందితుల కోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర పోలీసులు పరారీలో ఉన్న నేపాలీ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య...

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్.. వేగంగా పనులు

మే 22, (నేటి తెలుగు పత్రిక): మైక్రోసాఫ్ట్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రానుందని...