Breaking News

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఈనెల 23న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో...

యశస్వినీ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మల్లు రవి

మే 19, (నేటి తెలుగు పత్రిక): పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్‌లపై ఎమ్మెల్యే ఫిర్యాదు...

లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 150 కిలోల ఆహార పదార్థాల సీజ్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న...

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయి. ఇప్పటికే పాలు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు బ్రెడ్ ధరలు కూడా...

వివాహేతర సంబంధంపై ప్రశ్నించాడని భర్తను సజీవ దహనం చేసిన భార్య, అత్త

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తపై ఆమె తన తల్లితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన...

ఆలయాల బంగారంపై వదంతులు.. కేంద్రం క్లారిటీ

మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని దేవాలయాలు, మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గోల్డ్ బాండ్లు జారీ చేయబోతుందన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలాంటి ప్రతిపాదన...

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

మే 19, (నేటి తెలుగు పత్రిక): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను...

ఖమ్మంలో సంచలనం.. మహిళను మోసం చేసిన సీఐపై కేసు

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మంలో సీఐపై లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. భర్త వేధిస్తున్నాడని న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను...

హైదరాబాద్‌లోని కవాడిగూడలో మహిళ హత్య.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని కవాడిగూడ ప్రాంతంలో మహిళ హత్య కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రత్నదీప్ భవనం నాలుగో అంతస్తులో...