Breaking News

విద్యార్థులకు పరీక్ష ప్యాడు , పెన్నులు బహుకరించిన మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్.

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణoలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి...

బండి సంజయ్ కుమార్ యాత్రలో తేనెటీగల దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): కరీంనగర్ జిల్లాలో జరిగిన బండి సంజయ్ కుమార్ అంజన్న ఆశీర్వాద యాత్రలో ఆకస్మిక ఘటన చోటుచేసుకుంది. యాత్ర సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో కలకలం రేగింది.ఈ ఘటన వెదిరా...

*BM SkillsBuild – CSRBOX తో కోదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ( కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల )ఒప్పందం.

కోదాడ ,మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక ): ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ IBM SkillsBuild – CSRBOX తో కలిసి విద్యార్థినుల ఉన్నతి కోసం కొత్త అవకాశాలకు, కొదాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...

గద్వాలలో ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కుమారుడు...

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

కోదాడ, మార్చ్14 (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లా,నాయికన్ గూడెం పవన్ కళ్యాణం మండపం ఫంక్షన్ హాల్లో జరిగిన నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన కుందూరు రాంరెడ్డి-కవిత కుమారుడు శ్రీ చరణ్ రెడ్డి-సబిత...

పొదిల విజయ లక్ష్మి కి ఘన నివాళి అర్పించిన చందు జనార్దన్

ఖమ్మం. మార్చి 14 శనివారం: రాజేశ్వరి గ్రానైట్స్ అధినేత కాంగ్రేస్ సీనియర్ నాయకులు పొదిల రవికుమార్ మాతృ మూర్తి విజయలక్ష్మి శుక్రవారం దివంగ తులయ్యారు. రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు...

రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి రైతు భరోసా పథకం తెలంగాణ డబ్బులు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం తెలంగాణ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఈ నెలాఖరు...

అంగన్వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు

నడిగూడెం, మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, చెన్నకేశవపురం గ్రామం లో అంగడి వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు ప్రారంభించిన సర్పంచ్ గోసుల రాజేష్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా...

ఎంపీ వద్దిరాజు దివంగత పొదిల విజయలక్ష్మీకి ఘన నివాళులు

ఖమ్మం, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొదిల రవికుమార్ మాతృమూర్తి విజయలక్ష్మీ శుక్రవారం దివంగతులయ్యారు.బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు...

ములుగు జిల్లా కు కేంద్రం గుడ్ న్యూస్.. నిర్భయ నిధి కింద ఎంపిక

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మహిళలు, బాలికల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్భయ నిధి కింద తెలంగాణలోని ములుగు జిల్లా ఎంపికైంది. మహిళలు, బాలికల కోసం చేపట్టిన సమ్మిళిత నగరాలు...