మే 19, (నేటి తెలుగు పత్రిక): నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం...
మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి Amit Shah ప్రత్యేకంగా సత్కరించారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలికి చెందిన రెడ్హిల్స్ జీఎం కుమార్పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మల్లాపూర్లోని ఆయన నివాసంతో పాటు...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని అల్వాల్లో చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి హత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లి చేతుల మీదుగానే చిన్నారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.పోలీసుల సమాచారం ప్రకారం.....
మే 19, (నేటి తెలుగు పత్రిక): తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోల్స్ నిర్వహించారంటూ ఓ ఛానల్తో పాటు నిర్వాహకుడు వంశీపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిసర ప్రాంతంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. సహ విద్యార్థే మద్యం తాగించి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఇబ్రహీంపట్నం ఎస్హెచ్వో మహేందర్రెడ్డి...
మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భగీరథ్ స్నేహితులను కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు.బాధితురాలు, ఆమె...
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి లక్షల...
మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మంత్రి సీతక్క మరోసారి విద్యపై తన ఆసక్తిని చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన టీజీ పీజీఎల్సెట్ పరీక్షను ఆమె రాసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ‘కాన్స్టిట్యూషనల్...
మే 19, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో రెండోసారి చమురు సంస్థలు ధరలను పెంచడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. తాజాగా లీటర్కు...