Breaking News

టీఆర్ఎస్ జెండా గద్దెలకు ఒకే నమూనా.. నెలరోజుల జెండా ఉత్సవాలకు కవిత పిలుపు

మే 18, (నేటి తెలుగు పత్రిక): కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండా గద్దెల నిర్మాణానికి ఒకే విధమైన నమూనాను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ...

హైదరాబాద్‌లో విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు

మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మరో విదేశీ ఉద్యోగాల మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన కన్సల్టెన్సీ నిర్వాహకులు పరారయ్యారు. ఈ...

బండి సంజయ్‌పై దుష్ప్రచారం జరుగుతోంది : రామచందర్ రావు

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు...

భగీరథ్ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించిన పోలీసులు

మే 18, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం...

మధురైలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయ దర్శనం ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన...

గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోండి: డీజీపీకి రాజాసింగ్ లేఖ

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు బహిరంగ లేఖ రాశారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై వెంటనే...

గ్యాస్ లీక్‌తో ఘోర పేలుడు.. 9 మంది పరిస్థితి విషమం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. పిల్ఖిని గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి...

నిజామాబాద్‌కు అన్యాయం చేశారంటూ సీఎం రేవంత్‌పై అరవింద్ ఫైర్

మే 18, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జిల్లాకు హామీ ఇచ్చిన అభివృద్ధి పనులను అమలు చేయకుండా...

కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చెట్ల నరికివేతకు సుప్రీంకోర్టు బ్రేక్‌

మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చేపడుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు నరకరాదని స్పష్టం చేసింది....

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

మే 18, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో రిమాండ్‌కు వెళ్లిన బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి సెంట్రల్ జైలులో సాధారణ విచారణ ఖైదీలతోనే ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. అతడికి ఎలాంటి ప్రత్యేక...