Breaking News

మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పార్టీ మార్పు ప్రచారాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇటీవల ప్రధానిని కలిసిన నేపథ్యంలో తాను పార్టీ మారుతున్నాననే వార్తలు...

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ నియంత్రణ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు పీపీపీ విధానంలో ప్రైవేటు...

మీర్‌పేటలో దారుణ హత్య… అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ మీర్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం కారణంగా భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన...

కేటీఆర్ వ్యాఖ్యలకు చామల కౌంటర్… సినీ తారలతోనే గుర్తింపు అన్న విమర్శ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తు పెట్టుకోరన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.‘డబ్బులు...

మే 10న హైదరాబాద్‌కు మోదీ రాక… బీజేపీ ఏర్పాట్లపై దృష్టి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వేగంగా ఏర్పాట్లు ప్రారంభించింది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో మోదీ...

హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు ప్రత్యేక సౌకర్యం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు అధికారులు. వేసవి కాలంలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్పీవో)...

మావోయిస్టులకు కొత్త దారి.. గిరిజన యువతకు ‘గిరిదర్శక్’ ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. అజ్ఞాత జీవితం వీడి సాధారణ జీవనంలోకి రావాలనుకునే మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిని సమాజంలో భాగస్వామ్యం చేసే...

ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిసరాల్లో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం...

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ...

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించాలి: విప్ ఆది శ్రీనివాస్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది. కే. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లో...