నేటి తెలుగు పత్రిక,mar 09: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత జాతీయ క్రికెట్ జట్టు కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు...
నేటి తెలుగు పత్రిక,mar 09: తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.నామినేషన్...
నేటి తెలుగు పత్రిక,mar 09: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్గా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి టి. హరీష్ రావు తెలిపారు. కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగునీటి...
నేటి తెలుగు పత్రిక,mar 09: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి కీలక మలుపు తిరిగే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన భారీ లొంగుబాటుతో పోలీసులు మావోయిస్టులపై ఒత్తిడిని మరింత పెంచారు. ఇప్పుడు పోలీసుల దృష్టి “మోస్ట్...
నేటి తెలుగు పత్రిక,mar 08: మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. మహిళల సాధికారత, విద్యార్థినుల సౌకర్యం కోసం కొత్త పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉచిత ఎలక్ట్రిక్...
నేటి తెలుగు పత్రిక,mar 08: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 13న ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ప్రజాప్రతినిధులకు వివరించనున్నట్లు...
కోదాడః: మార్చ్ 8 (నేటి తెలుగు దిన పత్రిక): మహిళ జీవితంలో అనేక పాత్రలు పోషిస్తుంది. కుటుంబ నేపథ్యంలో కుమార్తెగా, భార్యగా, తల్లిగా, అమ్మమ్మగా, నానమ్మగా, సామాజికంగా విద్యార్థినీగా, గృహిణిగా, ఉద్యోగిగా అనేక పాత్ర...
సూర్యాపేట టౌన్,మార్చి 8, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా బిజెపి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య...
కరీంనగర్, మార్చి 07, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు స్థానిక అపూర్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్...
యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, దాతరుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల నుండి పదవ తరగతి ఎస్.ఎస్.సి 200...