Breaking News

“తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ఓటర్ సవరణ ప్రక్రియ ప్రారంభం”: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ...

“భగీరథ్ లొంగుబాటు? పీఎస్ వద్ద భారీ బందోబస్తు”

మే 16, (నేటి తెలుగు పత్రిక): మైనర్ బాలికపై పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న...

త్యాగం చేసిన మహిళకు న్యాయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆదిలాబాద్ జిల్లాలో బాలికల కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు తన పుస్తెల తాడు తాకట్టు పెట్టిన మహిళకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి స్పందన లభించింది. టీవీ9లో ప్రసారమైన కథనానికి...

“కాకినాడ రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి”

మే 16, (నేటి తెలుగు పత్రిక): కాకినాడ రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు దాటుతున్న ఉపాధి హామీ మహిళా...

జూనియర్ డాక్టర్ హత్య కేసు.. ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సువేందు!

మే 16, (నేటి తెలుగు పత్రిక): కోల్‌కతాలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ రేప్, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో...

ఇంధన ధరల పెంపుతో ప్రజలపై భారం: సీఎం రేవంత్ ఫైర్

హైదరాబాద్, మే 16, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధాన్ని కారణంగా చూపుతూ ఇంధన ధరలు పెంచడం సామాన్యులపై...

తెలంగాణ కోసం కొత్త రాజకీయ పోరాటం: కవిత

హైదరాబాద్, మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత పలు రాజకీయ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదని,...

“తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు”

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలు, త్యాగాలను అధికారికంగా గుర్తించి గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు...

“క్యాన్సర్ అట్లాస్‌తో వ్యాధి ప్రభావిత ప్రాంతాల గుర్తింపు”: సీఎం రేవంత్ రెడ్డి

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి కారణాలను విశ్లేషించేందుకు “క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ” కీలకంగా ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ...

“తెలంగాణ రైజింగ్ 2047తో రాష్ట్రాన్ని అగ్రశ్రేణిగా తీర్చిదిద్దుతాం” – సీఎం రేవంత్ రెడ్డి

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రయాణంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని...