Breaking News

ప్రధాని సూచనలను కాంగ్రెస్ వక్రీకరిస్తోంది: రాంచందర్ రావు

మే 12, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన సూచనలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో వక్రీకరిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్ రావు విమర్శించారు....

చిన్మయ్ కృష్ణ దాస్‌కు న్యాయం చేయాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 500 రోజులకు పైగా...

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధికుక్కల దాడి.. తీవ్రంగా గాయపడిన బాలుడు

మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి ఆద్విక్‌పై సుమారు 10 వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి...

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు....

ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు...

మియాపూర్‌లో విషాదం.. ఒంటరితనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, ఒంటరితనం కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా...

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు...

వరంగల్‌లో చైన్ స్నాచర్ల హల్‌చల్.. ఒకే రోజు మూడు ఘటనలు

మే 12, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సోమవారం రాత్రి ఒక్కరోజే మూడు చోట్ల దుండగులు బంగారు గొలుసులు లాక్కెళ్లడం కలకలం...

డాక్టర్ నమ్రతకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మే 12, (నేటి తెలుగు పత్రిక): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కుంభకోణం కేసులో డాక్టర్ నమ్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యవహారం వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉందని...

జీవవైవిధ్య పరిరక్షణ భవిష్యత్ తరాలకు అవసరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

మే 12, (నేటి తెలుగు పత్రిక): వన్యప్రాణుల సంరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. భవిష్యత్ తరాల భద్రత, అడవుల పరిరక్షణ కోసం జీవవైవిధ్యాన్ని కాపాడటం అత్యంత...