Breaking News

హైదరాబాద్‌కు మరో స్కైవాక్.. మెట్రో–రైల్వే స్టేషన్ల మధ్య సులభ ప్రయాణం

హైదరాబాద్,Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త అందింది. నగరంలోని హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ (నాంపల్లి రైల్వే స్టేషన్) త్వరలో పూర్తిగా ఆధునిక రూపు దాల్చనుంది. ప్రయాణికుల...

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం

హైదరాబాద్,మార్చి 6, 2026,నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకాలు, బదిలీలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్...

ఎంపీ వద్దిరాజు మనుమరాలు తారుణి అన్నప్రాసన మహోత్సవం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది

హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మనుమరాలు అన్నప్రాసన మహోత్సవం శుక్రవారం ఉదయం జరిగింది. రవిచంద్ర-విజయలక్మీ దంపతుల కుమారుడు నిఖిల్ చంద్ర-అనీల దంపతుల...

అంబర్‌పేట ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు వివాదం.. సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి...

హైదరాబాద్‌కు భారీ ఊరట.. ఎయిర్‌పోర్ట్ దారిలో 6 లైన్ల కొత్త ఫ్లైఓవర్

హైదరాబాద్‌, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌కు వెళ్లే...

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం.. నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్

ఖమ్మం,నేటి తెలుగు పత్రిక: భూదాన్ యజ్ఞ బోర్డు వెలుగుమట్ల సర్వేనెంబర్ 147 148 149 లలో గత 2013 సంవత్సరం నుండి నిరుపేదలు కష్టజీవులు సుమారు 750 మంది ఇల్లులు వేసుకొని జీవిస్తున్నారు ప్రభుత్వం...

విజయ్–రష్మిక ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త జంటను ఆశీర్వదించిన సీఎం.. వైరల్ అవుతున్న ఫోటోలు

నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా వీరి పెళ్లి వేడుక జరిగింది....

నూతన వధూవరులను ఆశీర్వాదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల పరిధిలోని నెమ్మికల్ సమీపంలో గల పి.ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వేల్పుల లింగయ్య యాదవ్...

కలెక్టర్ను కలిసిన మున్సిపల్ చైర్మన్

యాదగిరిగుట్ట : మార్చి 5 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి గురువారం వచ్చిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మున్సిపల్ చైర్మన్...

హైదరాబాద్‌లో విషాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. నలుగురు మృతి

హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే...