Breaking News

హ్యామ్ ప్రాజెక్ట్ పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

మే 12, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రహదారుల అభివృద్ధి పనుల్లో కీలకమైన హ్యామ్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు....

చట్టం తన పని తాను చేసుకుంటుంది – ఎవరికీ ప్రత్యేక రక్షణ ఉండదు : రామచందర్‌రావు

మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం

మే 12, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు కొత్త ఛైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమించగా,...

దేశంలో తొలి ఫార్మసీ రైలు ప్రారంభం.. హైదరాబాద్ నుంచి ముంబైకి ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’

మే 12, (నేటి తెలుగు పత్రిక): భారతీయ రైల్వే దేశంలోనే తొలిసారిగా ఔషధాల రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ ఫార్మసీ రైలును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్...

తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది?.. బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

మే 12, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన,...

రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్.. జతిన్‌పై మరో పోక్సో కేసు నమోదు

మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం రేపిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది....

నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం – విద్యా సంస్కరణల్లో వెనుకడుగు ఉండదు: రేవంత్ రెడ్డి

మే 12, (నేటి తెలుగు పత్రిక): నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా రంగంలో...

విద్యార్థుల ప్రతిభను అభినందించిన సీఎం రేవంత్

మే 12, (నేటి తెలుగు పత్రిక): ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల స్టాళ్లను సందర్శించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో...

జూన్ 12న పాఠశాలల ప్రారంభం.. డ్రగ్స్, మద్యం వ్యతిరేక ప్రతిజ్ఞకు శ్రీకారం: సీఎం రేవంత్

మే 12, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం...

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె. కవిత కీలక ప్రకటన చేశారు. మే 20 నుంచి జూన్ 20...