Breaking News

సింగరేణి ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ తరగతులు

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: వైద్యుల ఆక్యుపేషనల్ హెల్త్ సర్వీసెస్ (OHS) యొక్క రోగనిర్ధారణ సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు బొగ్గు గని కార్మికుల సంక్షేమాన్ని నిర్ధారించడానికి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), డైరెక్టరేట్...

భట్టి కుమారుడి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.. పాదయాత్రలో పాల్గొన్న మహిళలకు సత్కారం

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో హృద్యమైన ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులతో పాటు భట్టి...

నాగోల్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంపై సమీక్ష

మార్చి 05,( నేటి తెలుగు పత్రిక): కె. టి. రామారావు నాగోల్‌లో నిర్మించిన సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఈ ప్లాంట్ పనితీరు, నిర్వహణపై ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో...

అమిత్ షాతో సీఎం రేవంత్, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం

నేటి తెలుగు పత్రిక: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్, SIB...

ఇందిరా కాలనీ , బీసీ కాలనీ ఈ యాదగిరిపాల్లో.. వీటన్నిటిని రెగ్యులర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలలి

లక్షల మంది ప్రజలు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. యాదగిరిగుట్ట : మార్చి 04 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి మరియు బీసీ కాలనీలో ఉన్నటువంటి...

బొమ్మలరామారంలో ఘనంగా హోలీ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 04 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బొమ్మల రామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు...

యుఎన్ఓ జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలి.. తేజ పాఠశాల చిన్నారుల నిరసన ర్యాలీ

కోదాడ ,మార్చ్ 4(నేటి తెలుగు పత్రిక.): ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబులదాడిలో 165 మంది చిన్నారుల దుర్మారణానికి నిరసనగా కోదాడ పట్టణంలోని తేజా టాలెంట్ పాఠశాల విద్యార్థులు బుధవారం ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ...

ఆరె మల్లయ్య ఆశయాలు సాధించాలి: జుట్టు కొండ

కోదాడ ,మార్చి 4(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, రామాపురం కు చెందిన ఆరే మల్లయ్య మృతి కుటుంబానికి తీరని లోటు అని, ఆయన ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి...

విద్యాశాఖలో ‘బదిలీల’ మాఫియా

మొద్దు నిద్రలో కాంగ్రెస్ సర్కార్? రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖను అవినీతికి అడ్డాగా మార్చేసింది. కోదాడ ,మార్చ్4( నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట...

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల.. రేపే టెన్త్ హాల్‌టికెట్లు

మార్చి 4 నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు గురువారం (మార్చి 5) విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల...