Breaking News

పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్,నేటి తెలుగు పత్రిక: జర్నలిస్టులకు పాత జీ.ఓ ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే...

వేల్పుపల్లి లోని పెద్దమ్మ చెరువు శిఖం భూమి కబ్జా.

మట్టి దందా బాగోతంపై. తుర్కపల్లి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డి పై విచారణ ప్రారంభించిన ఇరిగేషన్ అధికారులు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి...

కౌన్సిలర్ లను సన్మానించిన మాజీ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలోని దొంతిరి సోమిరెడ్డి గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు...

కర్ల లలితమ్మకు ప్రభుత్వ ఉద్యోగం

కోదాడ, ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ గురైన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గత 100 రోజులుగా...

మానవతావాది కళాశాల ఫీజు చెల్లించిన ఇల్యాస్ మొహమ్మద్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): భువనగిరి మండలం తాజ్ పూర్,గ్రామానికి చెందిన విద్యార్థిని, భువనగిరి పట్టణం లోని గాయత్రి జూనియర్ కళాశాల లొ చదువుతుంది.....

వేసవి లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు.. సూర్యాపేట రోడ్డు లో మిషన్ భగీరథ పైప్ లైన్

మరమ్మత్తు పనులు పరిశీలించిన మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు. 21,22 వార్డులో దోమల మందు పిచికారి ప్రారంభం. కోదాడ ,ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): వేసవి లో నీటి ఎద్దడి రాకుండా...

జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఉన్న షాపింగ్ మాల్‌లోని మంగళగౌరి షోరూమ్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన...

ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు పాల్గొన్న సీపీ గౌష్ ఆలం

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: నగరంలోని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యం లో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించ బడింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య...

హైదరాబాద్‌కు పాడ్ ట్యాక్సీలు.. లాస్ట్ మైల్ సమస్యకు సొల్యూషన్

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పాడ్ ట్యాక్సీ’లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) విధానంలో అమలు...

ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌.. తెలంగాణలో సైబర్ నేరాలపై భారీ దాడులు

నేటి తెలుగు పత్రిక: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ తర్వాత ఇప్పుడు ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట్టారు. Telangana...