ఓఆర్ఆర్ ప్రమాదం విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి, ఉస్మానియాలో బాధితులను పరామర్శించిన కేటీఆర్
మే 02, (నేటి తెలుగు పత్రిక): శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ సోదరుడి కుటుంబానికి...
