Breaking News

బీసీ కులగణన తరవాత రాష్ట్రం లోని ఇతర పార్టీలకి కాలం చెల్లింది

శోభారాణి, మహిళ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, , గాంధీ భవన్.. బండ్రు శోభారాణి ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించాలీ అని సీఎం రాష్ట్రం లో బీసీ కులగణన...

రేవంత్ రెడ్డికి రాష్ట్రం అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఉంటే చాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. ఆమనల్లిలో జరిగిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ,...

సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీలో సైబరాబాద్ పోలీసులు ముందంజ

సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: సైబర్ నేరాలపై తీసుకుంటున్న చర్యలు, సొమ్ము రికవరీలో సైబరాబాద్ పోలీసులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి...

వేములవాడ దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలకు సీఎంకి ఆహ్వానం

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం వేములవాడ: తెలంగాణలో అత్యంత ప్రసిద్దమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం లో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల...

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు

|| Special buses on the occasion of Mahashivratri || – రవాణాశాఖ మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....

ఎర్రచందనం అక్రమ రవాణాపై తనిఖీలు

కడప ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్ ఫోర్స్ దాడి – ఒకరు అరెస్ట్ కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల చొరబాటును టాస్క్ ఫోర్స్ అడ్డుకుంది. ఈ దాడిలో...

సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ప్రారంభించనున్న సీఎం రేవంత్

హైదరాబాద్‌లో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ (Cyber Security Conclave) ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం HICCలో...

హైడ్రా అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

|| The High Court was very angry with the behavior of the Hydra officials ||– నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్న కోర్టు హైదరాబాద్: హైడ్రా (Hydraa) అధికారుల తీరుపై...

“బీజేపీ సారథ్యంలోనే బీసీలకు ప్రాధాన్యత”

"కుల గణన రాష్ట్రాల పరిధిలో జరగాల్సిన ప్రక్రియ" – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendar) కుల గణన (Caste Census) పై కీలక...

“మల్క కొమురయ్యకు ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది”

"మల్క కొమురయ్యకు ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది" – ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి (Paidi Rakesh Reddy) మల్క కొమురయ్య (Malka Komuraiah) గురించి కీలక వ్యాఖ్యలు...