ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం
ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారికి ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...
