Breaking News

బేగంపేట బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు కాజేత

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ అనే వ్యక్తి కస్టమర్ సంతకాలను నకిలీగా తయారు...

డ్రైవింగ్ లైసెన్స్ సేవలు డిజిటల్ దిశగా.. ఇంటి నుంచే అన్ని పనులు పూర్తి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫేస్‌లెస్ విధానాన్ని అమలు...

ములుగులో డీసీసీ సమావేశం.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా...

అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ చిత్ర మిశ్రా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,...

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్

హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు యూనిఫామ్‌, అవినీతి రెండూ కలిసి ఉండలేవు హైదరాబాద్ ,ఏప్రిల్ 11(నేటి తెలుగు పత్రిక): ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు....

ములుగులో మంత్రి సీతక్క ఆగ్రహం.. తప్పుడు ప్రచారంపై హెచ్చరిక

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మేడారం ఘటనను...

జగిత్యాలలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శనకు సన్నాహాలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో ఈ నెల 20న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ సభను విజయవంతం చేయాలని నాయకత్వం...

జిసిసిల హబ్‌గా హైదరాబాద్.. పెట్టుబడిదారుల తొలి ఎంపిక: మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరం గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కీలక కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న...

బీసీ ఉపకోటాపై పోరాటం కొనసాగుతుంది: కవిత స్పష్టం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత...

పదో తరగతి ఫలితాలపై అప్డేట్.. మే మొదటి వారంలో విడుదల అవకాశం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం. పరీక్షలు పూర్తైన 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ...