Breaking News

అసత్య ప్రచారంపై కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

మే 07, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ తెలుగు గాయని మంగ్లీ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, పరువు నష్టం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత...

కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదని అన్నారు. మీడియాతో...

వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలుపై రైతుల ధర్నా

మే 07, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం...

జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో వెలుగుచూసిన సంచలనాలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా వలలో వేసి డబ్బులు వసూలు...

మోదీ తర్వాత టార్గెట్ తెలంగాణనే: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మే 07, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమబెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తదుపరి లక్ష్యం తెలంగాణనేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 10న...

తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్న రామచందర్‌రావు

మే 07, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, తెలంగాణలో కూడా పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు అన్నారు. ఈ నెల 10న...

ధాన్యం రవాణాపై తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): వరి ధాన్యం రవాణా సజావుగా జరిగేలా తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు అవసరమైన...

రైతు సదస్సు వ్యాఖ్యలపై కేటీఆర్‌పై కేసు నమోదు

మే 07, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హనుమకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...

ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, యువత భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు. క్రీడలను...

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు కేంద్ర ఆమోదం కోరిన సీఎం రేవంత్

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు త్వరగా ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో మెట్రో ఫేజ్‌-II, ఫేజ్‌-III...