Breaking News

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రజాపాలన.. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మే 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,...

మాజీ మంత్రికి గులాబీ కండువా.. ప్రజా సంక్షేమమే లక్ష్యమన్న కవిత

మే 29, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బోడ జనార్థన్ తన అనుచరులతో కలిసి గులాబీ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ...

ఉద్యోగం వచ్చాక భర్తకు షాక్.. మరో వ్యక్తితో సంబంధం!

మే 29, (నేటి తెలుగు పత్రిక): బిహార్‌లోని హాజీపుర్‌లో కుటుంబాన్ని కలిచివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య తనను వదిలేసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని భర్త...

నేటితో ముగియనున్న బండి భగీరథ కస్టడీ

మే 29, (నేటి తెలుగు పత్రిక): బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టైన నిందితుడి పోలీసు అదుపు గడువు నేటితో ముగియనుంది. న్యాయస్థానం మూడు రోజుల పాటు పోలీసు అదుపుకు అనుమతి ఇవ్వగా, ఇప్పటికే...

‘సమగ్ర సంక్షేమ కార్డు’ రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతి పౌరుడికి అందుతున్న అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు (యూనిఫైడ్ కార్డ్)’ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ....

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

మే 28, (నేటి తెలుగు పత్రిక): కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. యూనిట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అక్కడ...

పొంగులేటిపై కేటీఆర్ సవాల్

మే 28, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 20 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పిన...

బాల్క సుమన్ వ్యాఖ్యలపై మంత్రి వివేక్ ఆగ్రహం

మే 28, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా స్పందించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రేరేపించేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.ప్రభుత్వ...

ఎన్టీఆర్‌ది మరణం లేని జననం: పురంధేశ్వరి

హైదరాబాద్, మే 28, (నేటి తెలుగు పత్రిక): దివంగత ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి...

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి వివేక్

మే 28, (నేటి తెలుగు పత్రిక): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన...