ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రజాపాలన.. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మే 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,...
