Breaking News

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. అదనపు...

“ఎన్నికలకే రాజకీయాలు.. తర్వాత కలిసి పని” – సీఎం రేవంత్ సందేశం

ఆదిలాబాద్‌, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఆ తర్వాత అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా...

మహిళా సంఘం నాయకురాలు విజయ మృతి

కోదాడ ,ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం రత్నవరం గ్రామం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్య భార్య, ఐద్వా నాయకురాలు విజయ సోమవారం గుండెపోటుతోచనిపోవడం జరిగింది. రేపు...

ఆదిలాబాద్‌లో అభివృద్ధి పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

ఆదిలాబాద్‌, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రంలో భాగంగా జిల్లా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం...

ఆర్టీసీ రాత పరీక్ష: 198 పోస్టులకు ఆన్సర్‌ కీ విడుదల, ఫలితాలు త్వరలో

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST) మరియు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ TS LPRB ఛైర్మన్ వివి...

మెగా హెల్త్ క్యాంపుని ప్రారంభించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ, ఏప్రిల్ 6 (నేటి తెలుగు పత్రిక): మెగా హెల్త్ క్యాంపు లో మరో ముఖ్య అతిధి గా కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ మెగా ఉచిత వైద్య...

తెలంగాణలో బంజారా సమాజం కోసం కొత్త రాజకీయ సన్నాహాలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారా సమాజ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రిటైర్డ్ అదిషనల్ డీజీ డీటీ నాయక్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త...

ప్రతి నెలా పేద ఆర్యవైశ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

కరీంనగర్, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: వాసవి ట్రస్ట్ సభ్యుల ఆర్ధిక సహ కారంతో ప్రతి నెలా రూ. లక్ష నగదును వైద్యం, విద్య, వివాహాల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తునట్లు ట్రస్ట్...

ఒకే కిట్‌లో విద్యార్థుల అవసరాలన్నీ.. తెలంగాణ సర్కార్ సూపర్ ప్లాన్!

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కొత్త “ఎడ్యుకేషన్ కిట్” పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు...

టిమ్స్ ఆస్పత్రులు రెడీ.. విదేశీ రోగులకు ప్రత్యేక సేవలు!

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) ద్వారా తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ ఆస్పత్రులను రాష్ట్ర...