Breaking News

సిద్దరామయ్య రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూన్ ఒకటి లేదా మూడు తేదీల్లో ప్రస్తుత...

ఉద్యోగం వచ్చాక భర్తకు షాక్.. మరో వ్యక్తితో సంబంధం!

మే 29, (నేటి తెలుగు పత్రిక): బిహార్‌లోని హాజీపుర్‌లో కుటుంబాన్ని కలిచివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య తనను వదిలేసి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని భర్త...

జల వివాదాల పరిష్కారంపై రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచనలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరస్పర సహకారం, సమయానికి అనుమతులు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.మధ్యప్రదేశ్–ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య అమలవుతున్న...

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

మే 28, (నేటి తెలుగు పత్రిక): కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. యూనిట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అక్కడ...

అధిష్ఠానం ఆదేశంతోనే రాజీనామా చేశా: సిద్దరామయ్య

మే 28, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత డీకే శివకుమార్‌తో కలిసి ఆయన...

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: అమిత్ షా

మే 28, (నేటి తెలుగు పత్రిక): దేశ సరిహద్దులకు ఆనుకుని ఉన్న 15 కిలోమీటర్ల పరిధిలోని అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జీరో...

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

మే 28, (నేటి తెలుగు పత్రిక): నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన కోసం ఎన్టీఆర్...

నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

మే 28, (నేటి తెలుగు పత్రిక): భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్ర విభాగాలకు కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది.ఢిల్లీ...

తెలంగాణలో వరి సాగు తగ్గింపుపై కేంద్రం ఫోకస్

మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ సహా అధికంగా వరి సాగు చేస్తున్న రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌తో పాటు తెలంగాణను...

సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్!

మే 28, (నేటి తెలుగు పత్రిక): సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా, గవర్నర్ Thawar Chand Gehlot బెంగళూరులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.కుటుంబ అత్యవసర పరిస్థితుల...