Breaking News

కేరళ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్… ఖర్గే నేతృత్వంలో కీలక సమావేశం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో న్యూఢిల్లీలో కీలక సీఈసీ సమావేశం జరిగింది. రాబోయే కేరళ శాసనసభ ఎన్నికలు కు సంబంధించిన సన్నాహాలను ఈ...

“కాలమే సమాధానం చెబుతుంది” – రజనీకాంత్ స్పందన

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): “కాలమే సమాధానం చెబుతుంది” అంటూ ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పందించారు. టీవీకే పార్టీ నేత ఆధవ్ అర్జున్ చేసిన ఆరోపణలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఆదవ్...

కాబూల్ దాడులపై భారత్ ఫైర్… “పిరికిపంద చర్య” అంటూ ఖండన

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ కాబూల్‌లో జరిపిన వైమానిక దాడులపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. కాబూల్ లోని ఓ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని జరిగిన...

అజేయ స్పూర్తి… అజయ్ మాలిక్ సేవలకు వందనం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలోని ఆర్. కె. పురం లో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ మాలిక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జార్ఖండ్‌లో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఐఈడీ...

భారత్‌కు చేరుకున్న LPG నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇటీవల భారత్‌లో నెలకొన్న ఎల్‌పీజీ కొరత త్వరలోనే తీరనుందని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల...

వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం క్లారిటీ.. దేశంలో సరిపడా LPG స్టాక్

మార్చి 16(నేటి తెలుగు పత్రిక): దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) సరఫరా కొనసాగుతుందని తెలిపింది....

ఖతార్ నుంచి భారత్‌కు ఎల్పీజీ గ్యాస్‌.. ముంద్రా పోర్టుకు చేరుకున్న శివాలిక్ నౌక

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): భారత్‌లో గ్యాస్ సరఫరాకు ఊరట కలిగించేలా ఖతార్ నుంచి ఎల్పీజీ గ్యాస్ తీసుకొచ్చిన నౌక గుజరాత్ తీరానికి చేరుకుంది. శివాలిక్ LPG ట్యాంకర్ నౌక గుజరాత్‌లోని ముంద్రా...

“రాయల్ “అనాలి- లేకపోతే 5 కోట్ల రాయల వారసుల మద్దతు వుండదు.

4 లక్షల రాయల్ ఉద్యోగుల మద్దతు కూడా వుండదు . కర్నాటక బలిజ కాపు ఉద్యోగ సంఘం మరియు దక్షిణ భారత శ్రీకృష్ణ దేవరాయ ఉద్యోగ సంఘం ఐక్య వేదిక తోలు వార్షికోత్సవాలు అంగర...

గ్యాస్ ధరలపై ఊరట.. పారిశ్రామిక వినియోగదారులకు భారీగా తగ్గించిన అదానీ టోటల్ గ్యాస్

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక వినియోగదారులకు సరఫరా చేసే అదనపు సహజ వాయువు ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ ఎప్పుడు పోలింగ్?

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల...