Breaking News

Live

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఫిబ్రవరి 11,నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పలు...

ఆర్టీసీ బస్సులు – ఆర్టీసీ సిబ్బందితోనే నడవాలి…!

విజయవాడ. ఫిబ్రవరి 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విద్యుత్ బస్సుల పేరుతో ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్య లను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ప్రధాన మంత్రి ఈ-బస్ పథకం...

విబి జీరాంజీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి.

మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి...

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వేంపల్లెలోని తాళ్ళపల్లె గ్రామానికి చెందిన సి. మణికంఠ రెడ్డి (25) అనే రైతు అప్పుల బాధతో మృతి చెందాడు. మృతిని బంధువు నాగార్జున...

సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాల నిరసన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన కడప నగరంలో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం...

మార్వాడీలు వారి స్వరాష్ట్రాలకు వెళ్లి పోవాలి.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక వర్తకుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న మార్వాడీలు దుకాణాలు పెట్టకుండా వారి రాష్ట్రానికి వెళ్లి పోవాలని వేంపల్లె వ్యాపారస్తుల సంఘం డిమాండ్ చేశారు. బుధవారం...

తిరుమల లడ్డు విక్రయాలపై టిటిడి కీలక నిర్ణయం.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు త్వరగా దర్శనం.. సేవలను మెరుగ్గా అందించేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు అమలుకు సిద్దమైంది. ఇప్పటికే...

లారీపై తరలిపోతున్న రేషన్ బియ్య.మామూళ్ల మత్తులో సివిల్ సప్లై అధికారులు.

పేదల బియ్యం పెద్దల పాలు. తిరువూరు నియోజకవర్గంలో పక్కదారి పడుతున్న పేదల బియ్యం. ఓడల ద్వారా విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యం. పేదల బియ్యాన్ని బొక్కేస్తున్న బడా బాబులు. పిడిఎస్ బియ్యం అక్రమ దారుల్లో...

సావిత్రి గారికి ఘన నివాళి అర్పించిన చందు జనార్దన్.

విజయవాడ.పిబ్రవరి 11(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర కాపు JAC నాయకులు,ప్రముఖ రియల్టర్ విజయవాడ ప్రముఖులుY మురళి కృష్ణ నాయుడుగారి తల్లిగారు సావిత్రి గారు స్వర్గస్తులయ్యారు.రాష్ట్ర కాపు JAC అధ్యక్షులు చందు జనార్దన్ గారు చిత్రపటానికి...

శ్రీవారి లడ్డు కల్తీ చేయడంపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి…!

విజయవాడ: సెంట్రల్ ఫిబ్రవరి 11 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శ్రీవారి లడ్డు కల్తీపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం కల్తీ చేయడం పెద్ద...

Breaking News